భోపాల్: ఆ మధ్య కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఇచ్చిన నినాదం గుర్తుందా. గో కరోనా గో అంటూ ఆయన చేసిన నినాదాన్ని చాలా మంది ఫన్నీ మీమ్స్గా మలిచారు. కానీ మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలోని గణ�
ఓ వైపు కోవిడ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకి ఆక్సిజన్ సిలెండర్ల అవసరం పెరుగుతుండటంతో కొందరు వీటిని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న
భోపాల్ : మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను బీజేపీ నాయకుడు ఫ్లాగ్ చేస్తున్నట్లు చూపించే వీడియోతో మధ్యప్రదేశ్లో వివాదం చెలరేగింది. ఈ సంఘటనను నెటిజన్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ సిగ
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డ�
భోపాల్: ఒక కరోనా రోగి చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది రెండు సార్లు తప్పుగా చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా చివరకు అతడు బతికే ఉన్నట్లు వెల్లడించారు. మ�
రెమ్డెసివిర్| కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్ను బ్లాక్మార్కెట్లో వి�
నిన్నటివరకు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల సమస్య వేధిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి లక్షల్లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు హాస్పిటల్స్ లోనూ రోగుల సంఖ్య ప�
భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే కరోనా మృతుల సంఖ్యకు శ్మశానవాటికల్లో జరుగుతున్న అంత్యక్రియల లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మృతుల సంఖ్యను ప్రభుత్వం దాస్తున్నదన్న అ�
బైక్ను ఢీకొట్టిన ట్రక్కు | రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా సిల్వాని పట్టణ సమీపంలోని ఛతాపూర్ గ్రామ సమీప�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �