వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉజ్జయినిలో అన్లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేద�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. కరోనా వైరస్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న రోగిపై మగ నర్సు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇది జ�
భోపాల్ : అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెల�
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై ఓ నర్స్ (మేల్) లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
భోపాల్: ఒక ఊపిరితిత్తు మాత్రమే కలిగి ఉన్న నర్సు కరోనాపై పోరాడారు. మహమ్మారి బారినపడిన ఆమె ధైర్యం కోల్పోలేదు. యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలతో కరోనా నుంచి కోలుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన
చిన్నారులకు| కరోనా వల్ల తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని అగర్ మల్వా జిల్లాలో దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. పంట పొలాల్లోని చెట్ల కింద కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండగా చెట్టు కొమ్మలను ఐవీ ఫ్లూయిడ్ బాటిల్స్ కు స్టాండ్లు�