రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో | కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు కిందపడింది. ప్లాట్ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను అక్కడే ఉన్న పలువురు వెంటనే అప్ర�
Gwalior Accident : స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు గ్వాలియర్లో భారీ ప్రమాదం జరిగింది. స్థానిక మున్సిపల్ భవనంపై జాతీయ జెండా తీగలను మార్చుతుండగా.. క్రేన్ ట్రాలీ పై నుంచి నలుగురు వ్యక్తులు పక్కనే ఉన్న పోస్టాఫ�
భోపాల్: స్వాంతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి జరిగింది. క్రేన్ ట్రాలీ విరగడంతో ముగ్గురు మరణించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ నగరంలోని చ�
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎంగా శివ, బీజేపీ రాష్ట్ర చీఫ్గా విష్ణు ఉండటంతో ఆ రాష్ట్రాన్నికరోనా వైరస్ ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ కార్యకర్తల�
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. శాసనసభలో మాట్లాడుతున్న సమయంల�
జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రా
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. వాగులు, చెరువులు.. పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదలతో వందల గ్రామాలు మునిగిపోయాయి. ఇంట్లో ను�
కొందరికి చిన్న వయసులోనే వాళ్లు ఏం కావాలో ఫిక్స్ అయిపోతారు. కొందరు డాక్టర్ కావాలనుకుంటారు. మరికొందరు బిజినెస్ పెట్టాలనుకుంటారు. ఇంకొందరు బాగా చదివి ఏదైనా మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. ఇలా ఎవ�
భోపాల్: వరద ముంపు ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన శివపురి జిల్లాలో పలువురు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. దీంతో ఇండ�
బాలికపై లైంగికదాడి | ఓ 12 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.