వర్సిటీ సిబ్బంది తొలగింపు| యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్నోటీసులు జారీ చేశారు.
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
భోపాల్ : ప్రియుడి ఫోన్ నంబర్ను డిలీట్ చేయలేదని కూతురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జిల్లాలో మార్చి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 17 ఏండ్ల బాలిక.. స్థానిక�
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో ఈ నెల 23న రెండు సార్లు సైరన్ మోగనున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు రెండు నిమిషాలపాటు సైరన్ మోగుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సైరన్ మోగినప్పుడ�
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�
భోపాల్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ (45)పై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడి (45)కి బాధితురాలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఘటన మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్�
మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి నరహరి ప్రకటన పాలకుర్తి, మార్చి 16: బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జనాధికారిక సమితిని ఏర్పాటు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ప్రకటించారు. ఇద�
భోపాల్: డబ్బుల విషయంపై ఒక బాలుడ్ని నలుగురు కొట్టడంతోపాటు బలవంతంగా బూట్లు నాకించి సిగరెట్ తాగించారు. దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఈ దారు�
భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మధ్యప్రదేశ్ మహిళా కానిస్టేబుల్కు అరుదైన గౌరవం లభించింది. కానిస్టేబుల్ మీనాక్షి వర్మ ఒక రోజు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఇద్దరి దారుణహత్యకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత దమోహా జి�
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీలో జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బన్వర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జబెరా ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ లోధి పుట్ట