భోపాల్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో 60 గంటల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. శుక్రవార
మాస్కు | ఓ వ్యక్తి మాస్కు సరిగా ధరించలేదని అతన్ని పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
సాగర్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 118 ఏళ్ల బామ్మ టీకా తీసుకున్నది. సాగర్కు చెందిన తులసీ భాయ్.. టీకా తీసుకున్న తర్వాత ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆ జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ తెలిపారు. ఆ�
దవాఖానలో అగ్నిప్రమాదం | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని పాటిదార్ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం దవాఖాన మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి.
భోపాల్: ఒక మహిళ పెండ్లి పేరుతో ఐదుగురు వ్యక్తులను మోసగించింది. చివరకు ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హార్దా జిల్లాకు చెందిన
భోపాల్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే రామ్భాయి సింగ్ భర్త గోవింద్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం చోటుచేసుకుంది. 2019లో జరిగిన కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియ�
భార్యతో గొడవ | ఓ భర్త తన భార్యతో గొడవ ఆమె చేతి వేళ్లను నరికివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతూల్ పరిధిలోని చిచోలి గ్రామంలో గురువారం చోటు
వర్సిటీ సిబ్బంది తొలగింపు| యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్నోటీసులు జారీ చేశారు.
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
భోపాల్ : ప్రియుడి ఫోన్ నంబర్ను డిలీట్ చేయలేదని కూతురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జిల్లాలో మార్చి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 17 ఏండ్ల బాలిక.. స్థానిక�