భోపాల్ : మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ ఓ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ చేసిన ఆ మహిళ.. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో ఎమ్మెల్యే నీరజ�
ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు.
ఆర్థిక సాయం| కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది
కప్ప గంతులు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. వీరితో నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉజ్జయినిలో అన్లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేద�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. కరోనా వైరస్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న రోగిపై మగ నర్సు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇది జ�