రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటిక�
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీ జనాభా : 10.43 కోట్లు (8.6 శాతం) -ఎస్టీ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం : మధ్యప్రదేశ్ -ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం : సిక్కిం -ఎస్టీ జనాభా అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం : దాద్రా, �
Journalist | పోలీస్ స్టేషన్ ముందు కొందరు నిరసన తెలుపుతున్నారు. దానిని కవర్ చేయడానికి ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ (Journalist) తన కెమెరామెన్తో కలిసి అక్కడి వెళ్లాడు. నిరసనకు గల కారణాలు తెలుసుకుంటుండగా.. పోలీసులు వచ్చి అ�
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టైల్ను ఫాలో అవుతున్నది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో నేలమట్టం చేసింది. రేవా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగిం�
భోపాల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY)తో పాటు టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన యువకుడిని ప్రభుత్వ ఉద్యోగులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కత్నీ జిల
రెండు తలలు, రెండు వెన్నెముకలు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఈ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఇది చాలా అరుదైన కేసని, ఆ శిశువు ఎక్కువకాలం జీవించలేదని వైద్యులు చెబుతున్న�
భోపాల్ : ఓ గర్భిణికి స్కానింగ్ చేస్తే కవల పిల్లలు ఉన్నారని తేలింది. కానీ ఆమె ప్రసవించిన తర్వాత కవలలు లేరు. రెండు తలలు, మూడు చేతులతో కూడిన శిశువును ఆమె ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్
భోపాల్: గూండాలు, మాఫియాలకు మధ్యప్రదేశ్లో చోటు లేదని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్ కూతుళ్లతో అనుచితంగా ప్రవర్తించే వారిని పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు. అక్రమార్కుల ఇంటిని కూ�
ఆయనో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మహా అయితే అవసరాల నిమిత్తం ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బులు ఆర్జిస్తారంటే పర్లేదు. అందులో పెద్ద అవాక్కయ్యే ముచ్చేటే లేదు. కానీ.. అలా కాదు.. మధ్యప్ర�
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏండ్ల మహిళపై షాదోల్ జిల్లా క్షీర్సాగర్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది.
ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్'సినిమా చూసేందుకు పోలీసులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెలవు ఇవ్వనుంది. హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ