Madhya Pradesh | బాలికను వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 28 ఏండ్ల
లక్నో : ఆ నలుగురిది సామాన్య గిరిజన కుటుంబం. జీవితంలో ఒకసారైనా హెలీకాప్టర్ ఎక్కాలనేది కోరిక. ఎట్టకేలకు వారి కల ఫలించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన అధికారిక హెలీకాప్టర్లోనే చక్కర్లు కొట్టారు. సుమా
రూ.40 వేల విలువైన పానీపూరీని ఉచితంగా పంచాడు | అతడు పానీపూరీ అమ్ముకునే వ్యక్తి. సాధారణ వ్యక్తే. రోజుకు ఆదాయం కూడా అంతంత మాత్రమే. కానీ.. గత ఆదివారం
భోపాల్: మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు సుమారు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. దాని విలువ మార్కెట్లో సుమారు 40 లక్షలు ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి �
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రేమికులు మైనర్లు.. కానీ పెళ్లైన జంటలా నటించి ఓ హోటల్లో దిగారు. ఆ తర్వాత జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ �
Madhya Pradesh | భోపాల్ : తన ప్రియురాలితో జంప్ అయిన ప్రియుడి పట్ల ఆమె కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో అతడిని ఒంటరిగా పట్టుకుని దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విశ్వాస్ సారంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్ పాకిస్తాన్ స్లీపర్ సెల్ అని ఆయన వ్యాఖ్యానించారు. మో�
భోపాల్: బెయిల్పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి తనను జైలుకు పంపిన మహిళను తుపాకీతో కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక వ్యక్తి పొరుగింటి మహిళను పెండ్లి చేసుకోవాలని వేధిస్తున్న
Husband killed wife: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో అలాంట ఘటనే చోటుచేసుకుంది. కోడికూడా వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తలపై కర్ర తగిలి
Cell Phone | ఫోన్ కోసం అత్తతో గొడవ పడిన ఓ కోడలు.. తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో ఆదివారం చోటు చేసుకోగా ఆ�
ట్రక్కుకు కాళ్లు కట్టి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లి | భూమి మీదనే నరకం చూపిస్తున్నారు జనాలు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది
Madhya Pradesh | భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్రూరమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆమె జననేంద్రియాలను కుట్టేసి.. పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. రైలా గ్రామానికి
భోపాల్: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు నేలపై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం వైద్య అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని బార్వానీలో ఈ ఘటన జరిగింది. స్థానిక జిల్లా ఆసుప
భోపాల్ : మరదలిపై కన్నేసి రెండేండ్లుగా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వేరొక వ్యక్తితో జరిగిన నిశ్చితార్ధాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించిన మేనబావపై బాధితురాలు పోలీసులకు ఫిర�