మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏండ్ల మహిళపై షాదోల్ జిల్లా క్షీర్సాగర్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది.
ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్'సినిమా చూసేందుకు పోలీసులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెలవు ఇవ్వనుంది. హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఎయిర్ అలయన్స్ విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నది. కిందకు దిగే క్రమంలో విమానం.. రన్వే నుంచి ప్రమాదవశాత్తు పక�
Madhya Pradesh | తుపాకీతో ఫొటోకి పోజులిచ్చింది. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవి వైరల్గా మారడంతో విషయం పోలీసుల చెవిలో పడింది. దీంతో ఆమెతోపాటు ఆమె స్నేహితుడిని అరెస్టుచేసిన ఘటన మధ్యప్రదేశ్�
మధ్యప్రదేశ్లో పోలీస్ శాఖ నియామకం కట్నీ: నాలుగేండ్లకే ఓ బాలుడు కానిస్టేబుల్ అయ్యాడు. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా ఎస్పీ.. బాల రక్షక్ పోస్టులో గజేంద్ర మర్కం అనే బాలుడిని నియమించారు. నర్సింగాపూర్లో హ
Daughter | నిత్యం అండగా ఉండాల్సిన తండ్రే కూతురుపై (Daughter) కన్నేశాడు. తన కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. అయితే అందరికి చెప్తానని అనడంతో ఆమెను చంపి..
Mulugu | ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జువైనల్ హోం నుంచి ఏడుగురు ఖైదీలు ఆదివారం తప్పించుకున్నారు. ఈ హోంలో మొత్తం 8 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలు ఉండగా, ఏడుగురు తప్పించుకున్నారని సిటీ సూపరింటెండెంట్ ప
హిజాబ్ వివాదం కొనసాగుతుండగా అంతకుముందు హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ స్కూల్స్లో డ్రెస్ కోడ్ ప్రతిపాదనను సమర్ధించిన మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఆపై యూటర్న్ తీసుక�