madhya pradesh mother | చుట్టూ నిశ్శబ్దం. చీకటి కమ్ముకుంటున్న వేళ. గుడిసె బయట.. ఒడిలోని పసి బిడ్డకు పాలిస్తూ చపాతీలు చేస్తున్నది గిరిజన మహిళ కిరణ్. మిగిలిన ముగ్గురు పిల్లలూ అక్కడే ఆడుకుంటున్నారు. ఎప్పటి నుంచి మాటువేసి�
Omicron Scare | ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ‘ఓమిక్రాన్’ కరోనా వేరియంట్పై ఆందోళన పెరుగుతోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిసి పలు దేశాలు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై
Madhya Pradesh | ఓ అత్యాచార బాధితురాలు దారుణానికి పాల్పడింది. తనకు పుట్టిన బిడ్డను తన చేతులతోనే చంపేసుకుంది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏండ్ల వ�
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఠాకూర్లుగానూ వ్యవహరించే రాజ్పుట్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ
Taj mahal | విద్యుత్తు వెలుగుల్లో తాజ్మహల్ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదూ. అయితే, మీరు చూస్తున్నది షాజహాన్ కట్టించిన నిజమైన తాజ్మహల్ కాదు. తాజ్ను పోలిన ఓ నివాస భవనం. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కు చె�
భోపాల్: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడి మధ్యప్రదేశ్లో ఇద్దరు మరణించారు. పూర్తిగా టీకాలు వేయించుకున్న 54 ఏండ్ల మహిళకు ఈ నెల 15న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. భోపాల్ ఎయిమ్స్లో చ�
భోపాల్: ఇద్దరు మహిళలపై వేర్వేరుగా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను పెండ్లి
భోపాల్: కరోనా నియంత్రణలో కీలకమైన వ్యాక్సినేషన్పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని వారిపై పలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఎక్సైజ్ అధికార�
Covid Restriction | రాష్ట్రంలో కరోనా మహమ్మారి (Covid-19) పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఇకపై ఎలాంటి ఆంక్షలు (Covid Restriction) ఉండవని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Madhya Pradesh | కులాంతర వివాహం చేసుకున్న ఓ కూతురి పట్ల తండ్రి రాక్షసంగా ప్రవర్తించాడు. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అంతమొందించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో చోటు చేసుకుంది.