Viral video | ఆకాశం నుంచి డబ్బులు పడితే ఎంత బాగుంటుందోనని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజజీవితంలో అలా జరిగితే అది విచిత్రమే అవుతుంది. అలాంటి ఒక విచిత్రమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుత�
Madhya Pradesh | తాను కష్టపడి పండించిన వెల్లుల్లికి సరైన ధర లభించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. మార్కెట్లోనే దానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మందసౌర్ మండిలో చోటు చేసుకుంది.
Mobile Blast | ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నాయి. వీటిని వినడం కోసమే కొత్త మొబైల్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు.
Madhya Pradesh | ఆడుకుంటూ బోరు బావిలో పడిన ఏడాదిన్నర వయస్సు కలిగిన బాలిక సురక్షితంగా బయటపడింది. 15 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను పోలీసులు, సైన్యం దాదాపు 7 గంటలపాటు శ్రమించి
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఓ గ్రామం పలు గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. మద్యం, డబ్బుకు ఆశపడకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసే వారికి సర్పంచ్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందుక�
Jai Shri Ram | పెళ్లి జరుగుతుండగా.. 'జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్' అంటూ గట్టిగా అరుస్తూ ఒక అల్లరి మూక దూసుకొచ్చి అక్కడున్న వారిపై కాల్పులు జరిపింది. దీంతో అక్కడ ఒక గ్రామ పెద్ద గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి త�
భోపాల్: ‘జై శ్రీరామ్’ అంటూ పెండ్లి వేడుకలో కాల్పులు జరిపిన ఘటనలో ఒకరు మరణించారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భైంసోడా మండి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జమోనియా గ్రామ మాజీ సర్పంచ్
భోపాల్: చనిపోయిన వ్యక్తికి వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైనట్లుగా మెసేజ్, సర్టిఫికేట్ను అధికారులు పంపారు. దీంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్లోని రాయ్ఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింద�
leopard cub | జూ నుంచి తప్పించుకున్న చిరుత పిల్ల (leopard cub) ఎట్టకేలకు దొరికింది. మధ్యప్రదేశ్లోని నవరతన్బాఘ్లోని అటవీ ప్రాంతంలో గాయాలతో బాధపడుతున్న ఆరు నెలల
భోపాల్: ఒక బాలుడు లోతైన బావిలో పడ్డాడు. ఆ పిల్లవాడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం లాల్బాగ్ ప్యాలెస్ సమీపంలోని లోతైన పురాతన బావి
భోపాల్: విషపూరిత పండ్లు తిన్న విద్యార్థుల్లో 49 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బర్ఘాట్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత స్కూలులో చదివే విద�
ఖమ్మం :మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్ నగరం బహరీలో జరగనున్న 30వ సీనియర్ జాతీయ స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఖమ్మంలోని సర్ధార్ పటేల్ స్టేడియం క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ పురుషుల విభా�
Madhya Pradesh | ఓ పిల్లాడిని వీధి కుక్క కరిచింది. తన బిడ్డను గాయపరిచిన కుక్కను తండ్రి ఇనుపరాడ్తో చితక్కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ శునకం కాళ్లను తండ్రి నరికేశాడు. దీంతో చివరకు ఆ కుక్క ప్రాణాలు కోల్�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ తికమ్గర్హ్ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణేలు మొఘలుల కాలం నాటివి అని అధికారులు పేర్కొన్నారు. ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడి