భోపాల్: పశువుల చోరీపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్ద దూడలతో నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహోలి గ్రామంలో నివసిస్తు�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
మధ్యప్రదేశ్లోని బక్స్వహ ప్రాంతంలోని కచ్చర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ చేతి పంపులో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు.
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయం నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో పోటెత్తిన వరదలకు ఆలయంలోకి నీరు చేరింది. మందసౌర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శివనా నది ఉప్పొంగుతున్న�
భోపాల్: టోల్ రుసుం చెల్లించాలని అడిగిన టోల్ బూత్ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంపపై కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఈ సంఘటన జరిగిం�
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తలకు గాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన మహిళకు కండోమ్ ప్యాక్తో కట్టుకట్టారు. అనంతరం ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుప�
జబల్పుర్: మధ్యప్రదేశ్లోని జబల్పుర్ ఆర్టీవో అధికారి ఇంట్లో ఆర్థిక నేర విభాగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీవో ఆఫీసర్తో పాటు ఆయన భార్యకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది
భోపాల్: భారీ వర్షాలకు ఒక మొసలి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.