సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీఒక్కరి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న రాణి కమలాపతి రైల్వేస్టేషన్కు శతాబ్ది ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రైలులో ఫైర్ అలారం మోగింది. దీంతో అంతా ఒక్కసారిగా
మధ్యప్రదేశ్లోని బుల్డోజర్ ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ప్రభుత్�
రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటిక�
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీ జనాభా : 10.43 కోట్లు (8.6 శాతం) -ఎస్టీ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం : మధ్యప్రదేశ్ -ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం : సిక్కిం -ఎస్టీ జనాభా అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం : దాద్రా, �
Journalist | పోలీస్ స్టేషన్ ముందు కొందరు నిరసన తెలుపుతున్నారు. దానిని కవర్ చేయడానికి ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ (Journalist) తన కెమెరామెన్తో కలిసి అక్కడి వెళ్లాడు. నిరసనకు గల కారణాలు తెలుసుకుంటుండగా.. పోలీసులు వచ్చి అ�
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టైల్ను ఫాలో అవుతున్నది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో నేలమట్టం చేసింది. రేవా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగిం�
భోపాల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY)తో పాటు టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన యువకుడిని ప్రభుత్వ ఉద్యోగులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కత్నీ జిల
రెండు తలలు, రెండు వెన్నెముకలు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఈ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఇది చాలా అరుదైన కేసని, ఆ శిశువు ఎక్కువకాలం జీవించలేదని వైద్యులు చెబుతున్న�
భోపాల్ : ఓ గర్భిణికి స్కానింగ్ చేస్తే కవల పిల్లలు ఉన్నారని తేలింది. కానీ ఆమె ప్రసవించిన తర్వాత కవలలు లేరు. రెండు తలలు, మూడు చేతులతో కూడిన శిశువును ఆమె ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్
భోపాల్: గూండాలు, మాఫియాలకు మధ్యప్రదేశ్లో చోటు లేదని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్ కూతుళ్లతో అనుచితంగా ప్రవర్తించే వారిని పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు. అక్రమార్కుల ఇంటిని కూ�
ఆయనో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. మహా అయితే అవసరాల నిమిత్తం ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బులు ఆర్జిస్తారంటే పర్లేదు. అందులో పెద్ద అవాక్కయ్యే ముచ్చేటే లేదు. కానీ.. అలా కాదు.. మధ్యప్ర�