విద్యుత్తు చార్జీలను పెంచి.. ప్రజలపై భారం మోపవద్దని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. రూ.1200 కోట్ల కోసం ప్రజల నడ్డి విరవడం అవివేకమని అన్నారు. విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను వి�
యవ్వన దశలో, తాము చదువుకునే కాలంలో, భవిష్యత్తులో ఏం కావాలో.. ముందే లక్ష్యం పెట్టుకొని కృషిచేయటం సహజం. ఈ కాలంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు విపరీతంగా రావడమే కాదు, మోటివేషన్ క్లాసులు కూడా విస్తృతంగా జరుగుతున
విశ్వబ్రాహ్మణుల ఉన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం కరీంనగర్ మండలంలోని మొగ్దుంపూర్లో నిర్మించిన ఫ్రొఫెసర్ జయశంకర్సార్ వోపా కమ్యూనిటీ హాల్లో జి�
ఖాదీ వస్ర్తాలను ప్రోత్సహించడమంటే మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవడమేనని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో బేగంపేట్ రామానం�
నామినేటెడ్ కోటాలో అవకాశం గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం మధుసూదనాచారి సేవలకు గుర్తింపు వరంగల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన
MLC Madhusudhana chary | తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటూ తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా సేవలందించిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
చంపాపేట : ప్రతి ఒక్కరు భక్తిభావాలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్త్ర తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆయన 66వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బుదవారం రాత్రి చంపాపేట పోచమ్మగడ్డలోని శ్రీ ప్రసన్నాంజ
తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు బాలాపూర్ మండలం నాదర్గుల్లోని మాతృదేవోభవ ఆశ్రమంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది అభాగ్యుల మధ�
తెలుగుయూనివర్సిటీ : పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కీర్తి �
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి అన్నారు. యువకళావాహిని అధ్వర్యంలో అమీర్పేటలోని సారథి స్టూడియోస్ ప్రీవ్యూ థియేటర్లో సోమవారం డా.వా సిరెడ్డి సీతాదేవి మహిళా పురస్కారాల �