దేశంలో సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి విమర్శించారు. సామాజిక న్యాయం అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా ఆ ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతి మాటల అబద్ధం, ప్రతి విషయంలో అవగాహన రాహిత్యం, ప్రతి పనిలో అనుభవరాహిత్యం కనిపిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
ప్రజల తరపున ప్రశ్నిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని మండలిలో బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత మధుసూధనా చారి (Madhusudhana Chary) విమర్శించారు. కౌశిక్ రెడ్డి అరెస�
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆకాంక్షించారు.
బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చ�
బీసీల రాజ్యాధికారమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. దేశంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడినా బీసీల సంక్షేమానికి ఎవరూ పాటుపడలేదని అన్నారు. బీసీల ఓ�
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. వర్సిటీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో �
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రా�
Madhusudhana Chary | సీఎం రేవంత్రెడ్డి కాస్కో అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ మౌనం.. దాని పర్యావసానం �
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి �
Chinna Kaleshwaram | రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటే ఊరుకునేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. మెరుగైన పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుంటే రైతుల గతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్ర�