తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు బాలాపూర్ మండలం నాదర్గుల్లోని మాతృదేవోభవ ఆశ్రమంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది అభాగ్యుల మధ�
తెలుగుయూనివర్సిటీ : పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కీర్తి �
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి అన్నారు. యువకళావాహిని అధ్వర్యంలో అమీర్పేటలోని సారథి స్టూడియోస్ ప్రీవ్యూ థియేటర్లో సోమవారం డా.వా సిరెడ్డి సీతాదేవి మహిళా పురస్కారాల �