జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది.
భారత్-బ్రిటన్ మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో లండన్లో జరిపిన �
వంద కోట్ల రూపాయల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల విక్రేత బషారత్ ఖాన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం సూరత్లో అరెస్ట్ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన బషారత్�
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 శుక్రవారం ఇక్కడి భారత్ మండపంలో ఘనంగా మొదలైంది. తొలిరోజు విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహనాలదే పైచేయిగా నిలిచింది. ద్విచక్ర వాహన తయారీ సంస్థల దగ్గర్నుంచి మీడియం, లగ్జరీ లెవ
పోలీసులకు అనుమానం రాకుండా ఖరీదైన కార్లను ఉపయోగిస్తూ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. కారు వెనుకాల బంపర్ డూమ్ మధ్యలో ప్రత్యేకంగా జాలి ఏర్పాటు చేసి అందులో
Dressed As Bear Destroys Cars | ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగించేందుకు నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. ఎలుగుబంటి వేషం వేసి ఖరీదైన కార్లను నాశనం చేశారు. బీమా డబ్బు కోసం ప్రయత్నించారు. అయితే దర్యాప్తు చేసిన అధికారులు అసలు గు�
బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్-రాయిస్ కార్స్..దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ కల్లినన్ సిరీస్-2 మాడల్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.50 కోట్లు. అలాగే బ్లాక్ బ్యాడ్జ్ మా�
Radhika Gupta | లగ్జరీ కారు కొనుక్కునే సామర్థ్యం ఉన్నా ఇప్పటి వరకూ వాటిని కొనుగోలు చేయలేదని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కం ఎండీ రాధికా గుప్తా చెప్పారు.
Sultan Haji Hassanal Bolkiah: బ్రూనే సుల్తాన్ హస్సనాల్ బోల్కియాకు 7000 లగ్జరీ కార్లు ఉన్నాయి. దాంట్లో 600 రోల్స్ రాయిస్, 450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. అయితే ఇవాళ ఆ సుల్తాన్.. ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలు చేసేవారి లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఎంట్రీలెవల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.
Bhole Baba | హాథ్రస్ (Hathras) తొక్కిసలాట ఘటనలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా (Bhole Baba) ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
చూడటానికి ఏదో ఫిక్షన్ సినిమాలోని టైమ్ మిషిన్లా కనిపిస్తున్న ఈ పరికరం.. ఒక వాహనం. వియత్నాంకు చెందిన ట్రుయాంగ్ వాన్ డావ్ అనే యువకుడు కలపతో దీనిని తయారుచేశాడు.
స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. థర్డ్ జనరేషన్ పనమెరా మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. నగర రోడ్లపై దూసుకుపోతున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాహనాలను కొనుగోలు చేయడానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పోటీపడుతున్నారు.