ధర రూ.88.08 లక్షలు. ముంబై, సెప్టెంబర్ 10: జర్మనీకి చెందిన లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆడీ..ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని క్యూ7ను లిమిటెడ్ ఎడిషన్గా ప్రవేశపెట్టింది. బారీక్యూ బ్రౌన్ కలర్తో తయారైన �
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ స్కామ్లో మంత్రి పార్ధాతో పాటు అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అర్పిత రెండు ఇండ్ల నుంచి సుమారు 50 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వద్ద ఉన్న నాలు
దాదాపు 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్ద ఓడ అది.. అందులో ఆడి, లాంబోర్గినీ, పోర్ష్, వోక్స్వ్యాగన్ కంపెనీలకు చెందిన దాదాపు 4 వేల లగ్జరీ కార్లు.. ఆ ఓడలో మంటలు చెలరేగాయి
11 లగ్జరీ కార్లు సీజ్ | రాష్ట్రానికి పన్ను చెల్లించకుండా తిరుగుతున్న 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాల ద్వారా రూ. 5 నుంచి 8 కోట్లు పత్యక్షంగా.. రూ. 100 కోట్లు పరోక్షంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధిక�