లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. నగర రోడ్లపై దూసుకుపోతున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాహనాలను కొనుగోలు చేయడానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పోటీపడుతున్నారు.
Mercedes-Benz | లగ్జరీ కార్ల వైపు యువతరం మొగ్గు చూపుతున్నది. గతేడాది లగ్జరీ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఈ ఏడాది 12 కార్లు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అం�
దేశవ్యాప్తంగా లగ్జరీ కార్లు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఏడాదికి ఏడాదికి అమ్మకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కస్టమర్లు విలాసవంతమైన, అత్యధిక ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం
Electric Cars | ప్రజల్లో లగ్జరీ కార్ల పట్ల ‘క్రేజ్’ పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రం ప్రవాహ్ తెలిపారు. రెండేండ్లలో మొత్తం కార్ల విక్రయాల్లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయన్నారు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్.. ధరలు పెంచేయోచనలో ఉన్నది. ఉత్పత్తి వ్యయం అధికమవడంతోపాటు రూపాయి విలువ పడిపోవడంతో వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచాలనుకుంటున్నట్టు లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సో�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..ప్రస్తుతేడాదిపై గంపెడు ఆశలు పెట్టుకున్నది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్తో ఈ ఏడాది విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశం
Hyderabad | లగ్జరీ కార్ల వినియోగంలోనూ విశ్వనగరం దూసుకెళ్తున్నది. ప్రపంచ నగరాల కంపెనీలు హైదరాబాద్కు తరలిరావడం.. ఇక్కడే తమ బ్రాంచీలను ఏర్పాటు చేయడం ఓ ఎత్తయితే అదే స్థాయిలో అన్ని రంగాలకు చెందిన వారు నగరంలో స్థిర�
ధర రూ.88.08 లక్షలు. ముంబై, సెప్టెంబర్ 10: జర్మనీకి చెందిన లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆడీ..ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని క్యూ7ను లిమిటెడ్ ఎడిషన్గా ప్రవేశపెట్టింది. బారీక్యూ బ్రౌన్ కలర్తో తయారైన �
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ స్కామ్లో మంత్రి పార్ధాతో పాటు అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అర్పిత రెండు ఇండ్ల నుంచి సుమారు 50 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వద్ద ఉన్న నాలు
దాదాపు 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్ద ఓడ అది.. అందులో ఆడి, లాంబోర్గినీ, పోర్ష్, వోక్స్వ్యాగన్ కంపెనీలకు చెందిన దాదాపు 4 వేల లగ్జరీ కార్లు.. ఆ ఓడలో మంటలు చెలరేగాయి