ఎల్ఆర్ఎస్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు అదనపు ఆదాయం సమకూరుంది. గత నెల 3న 25 శాతం రాయితీతో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెగ్యులర్ డాక్యుమెంట్లతో ప�
జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 8704 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్�
LRS | మేడ్చల్, మార్చి30(నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్కు స్పందన కరవైంది. గడువు ముగుస్తున్న లక్ష్యం మాత్రం నేరవేరేలాలేదు. ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ పక్రియకు ఆశించిన మేరకు స్ప
భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయమని, పూర్తిగా ఉచితంగా ధ్రువీకరణ చేస్తామ�
రాష్ట్ర సర్కారు చేపట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ గందరగోళంగా మారింది. కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో దరఖాస్తుదారులకు నరకం కనిపిస్తున్నది.
ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం పొడిగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎల్) గడువు మరో రెండు రోజులే మిగిలి ఉన్నది. దరఖాస్తుదారులు తమ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈనెల 30వ తేదీ వరకు �
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చిత్ర విచిత్రాలు చోటుచేటుకుంటున్నాయి. ఖజానా నింపుకోవాలనే క్రమంలో అధికారుల తొందరపాటుతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు దశల్లో జరగాల్సిన ప్ర�
ఎల్ఆర్ఎస్ ఫైళ్ల క్లియర్ విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా దరఖాస్తుదారులు ఆసక్తి చ�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం మాయ ప్రపంచాన్ని తలపిస్తోంది. తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు దొరికిందనీ ఆశపడిన ఎంతో మంది దరఖాస్తుదారులు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణక�
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.