ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చ
ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట బుధవారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న వారిలో రూ.10,000 చెల్లించిన వారు పరేషాన్లో ఉన్నారు. డీటీసీపీ ఆమోదించిన లేఅవుట్లు కాకుండా గ్రామపంచాయతీ ఆమోదించిన, ఆమోదించని లే అవుట్�
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని జహీరాబాద్ మునిసిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులకు కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. తాజా గా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని నోటీసులు అందుకున్న వారు కూడా ఫీజు చెల్లించక లేకపోతున్నారు
కాంగ్రెస్ 15 నెలల పాలనలో అనేక రంగాలు ధ్వంసమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆదాయం కోసం ఎల�
Vishnuvardhan Reddy | రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధికార�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర�
‘మియాపూర్లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ‘ప్రో-రేటా’ విధానంలో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని లెక్కించిన తర్వాతే ఒక్కో ప్లాటు ఓపెన్ స్పేస్ చార్జీలను నిర్ధారించాలి. కానీ క్షేత్రస్థాయిలో అధికా
Hyderabad | ఏడాదికిపైగా కునారిల్లుతున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగు పడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న చిన్న ప్లాట్లు అమ్మి ఆ కమీషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మ�
LRS Scheme | ఎల్ఆర్ఎల్ స్కీమ్లో ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ(తగ్గింపు)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆద
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 6న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన దాదాపు 8 అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ చట�