రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధం చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్కు అవకాశమివ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. 2020 కన్నా ముందు ఏర్పాటైన అనధికార లే అ
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) వన్టైం సెటిల్మెంట్పై ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నది. గత ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా పరిష్కరిస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక బ�
ఢిల్లీ కాంగ్రెస్ను సాదేందుకే ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రజలను బాదేందుకు గల్లీ కాంగ్రెస్ సిద్ధమైందని, ఎన్నికల్లో ఓట్లకోసం ఫ్రీగా చేస్తామని చెప్పి ఇప్పుడు డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్నదని మాజీ మంత్రి
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేసిన లే-అవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.’
‘అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తాం.’ అంటూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం లో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఉచితంగా అమలుచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే మాట తప్పినందుకు సీఎం రే�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం ఎల్ఆర్ఎస్కు అడ్డంకిగా మారింది. కార్పొరేషన్కు కోట్లల్లో ఆదాయం తెచ్చి పెట్టే ఎల్ఆ�
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా ఎల్ఆర్ఎస్పై దృష్టిపెట్టింది. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసి ఖజానా నింపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
జిల్లాలో ఎల్ఆర్ఎస్(అనుమతిలేని లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిశీల
Harish Rao | ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) పేరిట 15 వేల కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు త�
జీహెచ్ఎంసీలో లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకం లబ్ధిదారుల సహనానికి పరీక్ష పెడుతున్నది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణతో ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని ఆరాటపడేవారికి జీహెచ్ఎంసీ అధికారులు ముప్ప�
LRS | రాష్ట్రంలో నిండుకున్న ఖజానా నింపుకోవడానికి రేవంత్రెడ్డి సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ అనివార్యమైంది. ఇందుకోసం ఆదాయ మార్గాలపై అన్వేష�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన దాదాపు మూడున్నర లక్షల అర్జీలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, జీపీ లే
లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతున్నది. ఇప్పటివరకు పరిష్కరించిన వాటి కంటే తిరస్కరించిన దరఖాస్తులే అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్ యజమానులను భయాందోళనలకు గురి