కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తన తొలి ఇథనాల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారైన వ్యాగన్ఆర్ మాడల్ను పరిచయం చేసింది.
గల్ఫ్లోని ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన రవాణా ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను కనీసం 30 రోజులకు సరిపడా భద్రపరిచి ఉంచుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెన
HDFC BANK : సాధారణంగా ఒకటో తేదీ నుంచి కీలక మార్పుల్ని అమలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరం. మరి జూన్ 1 నుంచి దేశంలో రాబోతున్న కీలక మార్పులివే.
Hardeep Singh Puri : దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర చమురు సరఫరా మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని ప్రకటించారు. దేశంలో తగినన్ని చమురు నిల్వలున్నాయన�
కారులో గ్యాస్ నింపుడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మూడు కార్లు, ఒక బైక్ దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
గ్రేటర్ జనాభా కోటికి పైగా పరుగులు తీస్తున్నది. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. చాలా వరకు వీరిలో ఫుడ్ ఇండస్ట్రీనే మొదటి ఉపాదిగా ఎంచుకుని జీవనం కొనస�
Fuel prices : ఇప్పటికే ఎల్పీజీ ధరల భారీ పెంపుతో ప్రజలకు షాకిచ్చిన కేంద్రం త్వరలో మరో షాకివ్వబోతున్నట్లు సమాచారం. పెట్రో ధరల్ని కూడా కేంద్రం పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
LPG, PNG Connections | పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ను వినియోగిస్తున్నారు. ఇలా రెండు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం (Union govt) గ�
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారైన భారత్ దిగమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎల్పీజీలో 20 శాతం డైమిథల్ ఈథర్ (డీఎంఈ)ని కలపడం ద్వారా ప్రతి ఏడాది 6.3 మిలియన్ టన�
LPG Racket Busted: మహారాష్ట్రలోని ఛత్రపతి శాంభాజీనగర్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠా(LPG Racket Busted)ను అరెస్టు చేశారు. హిందూ పెట్రోలియం సంస్థకు చెందిన ట్యాంకర్ల నుంచి స్మగ్లర్లు గ్య�
ఎల్పీజీ, సీఎన్జీ బ్లాక్ దందా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు నాచారంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నాచారం చౌరస్తా నుంచి మల్లాపూర్ ఇండియన్ గ్యాస�
వంట గ్యాస్ సరఫరా చాలావరకు మెరుగుపడిందని, త్వరలో పరిస్థితి యథాస్థితిలోకి రానుందని, గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్లగొండ జిల్లా ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు పగిడి గోవర్ధన్ రెడ్డి �