వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలకు ఒక రోజు గ్యాస్ ఖర్చు కేవలం రూ.5లే అవుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.
లోక్సభ చివరి విడత ఎన్నికల వేళ కేంద్రం శనివారం వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.69 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.1,676గా ఉన్నది.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు రూ.25.50 పెంచుతున్నట్టు కేంద్ర చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.
Gas subsidy | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు
త్వరలో లోక్సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్రం తగ్గిస్తున్నది. ఇప్పటికే వంటగ్యాస్ ధరను రూ.200 తగ్గించగా.. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.157.50
దేశంలోని అల్పాదాయ వర్గాల్లో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు వంట కోసం కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నాయి. వీటికి స్వస్తి పలికి ఎల్పీజీ వినియోగం వైపు మళ్లడంలో పలు అంశాలు అవరోధాలుగా నిలుస్తున్నాయి.
ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల �
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర (Price) స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను రూ.99.75 మేర తగ్గించాయి.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన మోదీ సర్కార్ దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు మహిళలను హడలెత్తిస్తున్నాయని �