ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారైన భారత్ దిగమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎల్పీజీలో 20 శాతం డైమిథల్ ఈథర్ (డీఎంఈ)ని కలపడం ద్వారా ప్రతి ఏడాది 6.3 మిలియన్ టన�
LPG Racket Busted: మహారాష్ట్రలోని ఛత్రపతి శాంభాజీనగర్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠా(LPG Racket Busted)ను అరెస్టు చేశారు. హిందూ పెట్రోలియం సంస్థకు చెందిన ట్యాంకర్ల నుంచి స్మగ్లర్లు గ్య�
ఎల్పీజీ, సీఎన్జీ బ్లాక్ దందా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు నాచారంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నాచారం చౌరస్తా నుంచి మల్లాపూర్ ఇండియన్ గ్యాస�
వంట గ్యాస్ సరఫరా చాలావరకు మెరుగుపడిందని, త్వరలో పరిస్థితి యథాస్థితిలోకి రానుందని, గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్లగొండ జిల్లా ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు పగిడి గోవర్ధన్ రెడ్డి �
రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు.
అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురుతో బయల్దేరిన రెండు నౌకలు ఆదివారం మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయల్దేరిన ‘పైక్సిస్ పయనీర్' కార్గో నౌక మంగళూరు పోర్ట�
Gas Cylinders Stolen | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్తో పాటు చోరీలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్లు ధరించి స్కూటీ వచ్చిన ఇద్దరు వ
పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించే ప్రాంతంలో భారత నౌకలు నిలిచిపోయిన విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఇవి రెండు లక్షల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), 16.7 లక్షల మెట్రిక్ టన్నుల
Bandlaguda : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు ఎల్పీజీ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్న వేళ బండ్లగూడలోని గ్యాస్ గోదాముల్లో టాస్క్ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ప్రధాని మో�
వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.