రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు.
అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురుతో బయల్దేరిన రెండు నౌకలు ఆదివారం మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయల్దేరిన ‘పైక్సిస్ పయనీర్' కార్గో నౌక మంగళూరు పోర్ట�
Gas Cylinders Stolen | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్తో పాటు చోరీలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్లు ధరించి స్కూటీ వచ్చిన ఇద్దరు వ
పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించే ప్రాంతంలో భారత నౌకలు నిలిచిపోయిన విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఇవి రెండు లక్షల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), 16.7 లక్షల మెట్రిక్ టన్నుల
Bandlaguda : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు ఎల్పీజీ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్న వేళ బండ్లగూడలోని గ్యాస్ గోదాముల్లో టాస్క్ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ప్రధాని మో�
వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారుల బదిలీ, మార్కెట్ పునర్నిర్మాణం కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త విధానం అమలును హైకోర్టు నిలిపివేసింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలకు ఒక రోజు గ్యాస్ ఖర్చు కేవలం రూ.5లే అవుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.
లోక్సభ చివరి విడత ఎన్నికల వేళ కేంద్రం శనివారం వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.69 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.1,676గా ఉన్నది.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు రూ.25.50 పెంచుతున్నట్టు కేంద్ర చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.
Gas subsidy | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు