గల్ఫ్లోని ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన రవాణా ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను కనీసం 30 రోజులకు సరిపడా భద్రపరిచి ఉంచుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెన
HDFC BANK : సాధారణంగా ఒకటో తేదీ నుంచి కీలక మార్పుల్ని అమలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరం. మరి జూన్ 1 నుంచి దేశంలో రాబోతున్న కీలక మార్పులివే.
Hardeep Singh Puri : దేశంలో చమురు సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర చమురు సరఫరా మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. చమురు సరఫరాలో ఇబ్బందులేమీ లేవని ప్రకటించారు. దేశంలో తగినన్ని చమురు నిల్వలున్నాయన�
కారులో గ్యాస్ నింపుడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మూడు కార్లు, ఒక బైక్ దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
గ్రేటర్ జనాభా కోటికి పైగా పరుగులు తీస్తున్నది. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. చాలా వరకు వీరిలో ఫుడ్ ఇండస్ట్రీనే మొదటి ఉపాదిగా ఎంచుకుని జీవనం కొనస�
Fuel prices : ఇప్పటికే ఎల్పీజీ ధరల భారీ పెంపుతో ప్రజలకు షాకిచ్చిన కేంద్రం త్వరలో మరో షాకివ్వబోతున్నట్లు సమాచారం. పెట్రో ధరల్ని కూడా కేంద్రం పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
LPG, PNG Connections | పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ను వినియోగిస్తున్నారు. ఇలా రెండు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం (Union govt) గ�
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారైన భారత్ దిగమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎల్పీజీలో 20 శాతం డైమిథల్ ఈథర్ (డీఎంఈ)ని కలపడం ద్వారా ప్రతి ఏడాది 6.3 మిలియన్ టన�
LPG Racket Busted: మహారాష్ట్రలోని ఛత్రపతి శాంభాజీనగర్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠా(LPG Racket Busted)ను అరెస్టు చేశారు. హిందూ పెట్రోలియం సంస్థకు చెందిన ట్యాంకర్ల నుంచి స్మగ్లర్లు గ్య�
ఎల్పీజీ, సీఎన్జీ బ్లాక్ దందా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు నాచారంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నాచారం చౌరస్తా నుంచి మల్లాపూర్ ఇండియన్ గ్యాస�
వంట గ్యాస్ సరఫరా చాలావరకు మెరుగుపడిందని, త్వరలో పరిస్థితి యథాస్థితిలోకి రానుందని, గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్లగొండ జిల్లా ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు పగిడి గోవర్ధన్ రెడ్డి �