కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి.
తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలలో అమలవుతున్నాయా అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల కడుపు కొడుతూ ఉన్నోళ్ల కడుపు నింపుతున్నదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ �
పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ఖాళీ సిలిండర్, కట్టెల పొయ్యితో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుజూరాబాద్ అంబేదర్
కేంద్ర ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రో ధరలను పెంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నదని.. దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార�
కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యమిస్తూ నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్య
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తుందని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, బీఆర్ఎస్ ముస�