గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బోళ్ల సిద్ధులు. ఇతనిది జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని సిద్దెంకి గ్రామం. నెత్తికి చుట్టుకున్నది కాషాయ పార్టీ కండువా. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైతు అయిన సిద�
Commercial cylinder | నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ
రేషన్ దుకాణాల్లో మినీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వారికి వేగంగా, సునాయసంగా సిలిండర్లు అందించనున్నారు. నగరంలో మొదటగా ఒక్కో సర్కిల్లో 10 రేషన్ దుకాణాల నుంచి పైలెట్ ప్రాజెక్
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.105 పెంచుతున్నట్టు చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి
బడ్జెట్లో భారీగా కోత పెట్టిన నిర్మల ఏడేండ్లలో రూ.400 నుంచి రూ.18కి.. సబ్సిడీకి సున్నా చుడుతున్న కేంద్రం నియోగదారుడికి భారంగా వంటగ్యాస్ 2020 సెప్టెంబర్ ధర రూ. 646.50/- 2022 జనవరి ధర రూ. 952/- హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్త�
పీఎఫ్, జీఎస్టీ, ఎల్పీజీ, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో మార్పులు న్యూఢిల్లీ, ఆగస్టు 31: బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో బుధవారం (సెప్టెంబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్�