కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సాధారణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.352కు పెంచింది. పెరిగిన ధరలు సామాన్యుడి నుంచి రోడ్డు పక్కన టీ, టిఫిన్లు విక�
ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్న�
బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. ఇతర రాష్ర్టాలకు ఇంకో నీతి..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానం. డబుల్ ఇంజిన్ సర్కార్లకు లాభం చేకూరుస్తూ సింగిల్ ఇంజిన్ సర్కార్లకు మొండిచెయ్యి చూపుతూ కేంద్ర సర్కా�
ధర రూ.2.35 లక్షలు పుణె, జూలై 12: ఇటలీకి చెందిన వాహన ఉత్పత్తి సంస్థ పియాజియో సబ్సిడరీ సంస్థయైన పియాజియో వెహికల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్యాసింజర్ ఆటోను పరిచయం చేసింది. అపె ఎన్ఎక్స్టీ+ పేరుతో విడుదల చ�
ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్�
కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉ�
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�
ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం సర్వ సాధారణమైంది. ఒక్క పూట గ్యాస్ లేకపోతే వంట చేసేందుకు తంటాలు పడాల్సి వస్తున్నది. గృహిణులు వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పా టిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్లో అమ్ముతున్నాడు. వినియోగ