Smriti Mandhana : లార్డ్స్లో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు చరిత్రాత్మక విజయంలో భాగమైన స్మృతి మంధాన (Smriti Mandhana) రాబోయే రోజుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
Women Cricket : క్రికెట్ మక్కా లార్డ్స్లో 142 ఏళ్లకు జరిగిన మొట్టమొదటి మహిళల టెస్టులో సంపూర్ణ అధిపత్యంతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలో వెనుదిరిగినందున.. ఐకైక టెస్టులో విజయంతో ఊరట చెందుతాం �
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ మిడిలార్డర్ను పడగొట్టి చరిత్రాత్మక విజయంతో సంబురాలు చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని మరిపించేలా.. 270 ప�
Lords Test : లార్డ్స్ టెస్టులో జోరు చూపిస్తున్న భారత జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్లో రెచ్చిపోయిన క్రాంతి గౌడ్(1-7).. మళ్లీ ఇంగ్లండ్ను వణికిస్తూ వికెట్ల వేట ఆరంభించింది.
Lords Test : రెండో రోజే లార్డ్స్ టెస్టులో పట్టుబిగించిన భారత జట్టు(Team India) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యస్తికా భాటియా(113) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. స్మృతి మంధాన(70), రీచా ఘోష్(50 నాటౌట్)లు అర్ధ శతకాలతో భారీ స్కోరంది�
Yastika Bhatia : భారత మహిళా క్రికెటర్ యస్తికా భాటియా(Yastika Bhatia) చిరస్మరణీయి శతకంతో జట్టుకు భారీ స్కోరందించింది. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ వికెట్ కీపర్, బ్యాటర్కు ఇదే మొదటి వంద కావడం విశేషం.
Kranti Gaud : భారత మహిళల క్రికెట్ జట్టు పేస్ దళంలో కీలకమైన క్రాంతి గౌడ్ (Kranti Gaud) చరిత్ర సృష్టించింది. లార్డ్స్ ఏకైక టెస్టులో నిప్పులు చెరిగిన క్రాంతి ఐదు వికెట్లతో అక్కడి హానర్స్ బోర్డు (Lords Honours Board)లో చోటు సంపాదించింది.
Lords Test : లార్డ్స్లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ జోరు చూపిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ మళ్లీ మెరవగా టీమిండియా ఆధిక్యం పెరుగుతూ పోతోంది.
Lords Test : లార్డ్స్లో జరగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-25) నిప్పులు చెరిగింది. తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ నడ్డివరిచింది.
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజే ఆలౌటైన టీమిండియా.. రెండో రోజు ఇంగ్లండ్ను వణికించింది. మొదటి సెషన్లోనే పేసర్ క్రాంతి గౌడ్(3-25) వికెట్ల వేట కొనసాగించగా.. ఆతిథ్య జట్టు బెంబేలెత�
Lords Test : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ క్రాంతి గౌడ్(3-18) వికెట్ల వేట కొనసాగిస్తోంది. తొలి రోజే ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(2)ను ఎల్బీగా వెనక్కి పంపిన క్రాంతి.. రెండో రోజు తొలి సెషన్లోనూ ఇంగ్లండ్ను దెబ్బతీసింది.
Lords Test : లార్డ్స్లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్కు క్రాంతి గౌడ్(1-4) ఆదిలోనే బ్రేకిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 285కు టీమిండియాను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్కి క్రాంతి ఊహించని షాకిచ్చింది.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత జట్టు ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్(58).. బాధ్యతగా ఆడిన దీప్తి శర్మ(57) అర్ధ శతకాలతో కదం తొక్కారు.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన (56 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగింది. అంతర్జాతీయంగా మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన.. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టీమిండియ
Smriti Mandhana : అంతర్జాతీయ క్రికెట్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) రికార్డుల మోత మోగిస్తోంది. మూడు ఫార్మాట్లలో కలిపి మూడొందల మ్యాచ్ ఆడుతున్న మంధాన లార్డ్స్ టెస్టులో అర్ధ శతకంతో చెలరేగింది.