ENG Vs IND: 10 ఓవర్లకే బంతి ఆకారం మారింది. దాని ప్లేస్లో అంతే రూపుమారిన బంతిని ఇవ్వాలి. కానీ 35 ఓవర్లు వాడిన బంతిని ఇచ్చారు. లార్డ్స్ టెస్టులో ఈ ఘటన జరిగింది. దీనిపై ఐసీసీకి టీమిండియా ఫిర్యాదు చేసింది.
Team India : లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన భారత జట్టుకు మరో షాకింగ్ న్యూస్. మాంచెస్టర్లో విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న టీమిండియా మ్యాచ్ విన్నర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సేవల్ని కోల్పోనుంది. బర్మింగ్హోమ్
Lords Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఒకటైన మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్లు 'నువ్వానేనా' అన్నట్లు తలపడగా.. చివరకు ఆతిథ్య జట్టునే అదృష్టం వరించింది. మరీ ముఖ్యంగా ఐదో రోజు ఆట హైలెట్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ట
ECB : మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో జరుగబోయే మ్యాచ్కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పి�
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. దాదాపు ఓటమి అంచున ఉన్నది. అయిదో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఇండియా గెలవాలంటే ఇంకా 81 రన్స్ చే
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో.. ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దాదాపు మ్యాచ్ను చేజార్చుకునే స్థితికి చేరుకున్నది. 193 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఇండియా 82 పరుగులకే ఏడు వికె�
Rishabh Pant: రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఔటయ్యారు. దీంతో ఆఖరి రోజు లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఇండియా 6 వికెట్లు కోల్పోయింది.
IND vs ENG : స్వల్ప ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0)ను ఆర్చర్ డకౌట్ చేశాడు. షార్ట్ పిచ్ బంతికి పెద్ద షాట్ ఆడబోయి వికెట్ కీపర్ స్మిత్ చేతికి దొరికాడు.
IND vs ENG : బర్మింగ్హమ్లో సంచలన విజయంతో సిరీస్ సమం చేసిన భారత జట్టు (Team India) లార్డ్స్లోనూ గెలుపు వాకిట నిలిచింది. నాలుగో రోజు బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు డగౌట్కు క్యూ కట్టారు.
IND vs ENG : లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. టీమిండియా బౌలర్ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్లో ఆది నుంచి తడబడుతున్న ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది.
IND vs ENG : మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో తడబడుతున్న ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత కొరకరాని కొయ్యలా మారిన జో రూట్(40)ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు.
IND vs ENG : లార్డ్స్ మైదానంలో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. పేసర్ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ నడ్డవిరిచింది టీమిండియా. మహ్మద్ సిరాజ్ (2-10) తొలి రెండు వికెట్లతో జోష్ నింపగా.. బ్రూక్ను బౌల్
IND vs ENG : భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (2-10) లార్డ్స్ మైదానంలో నిప్పులు చెరుగుతున్నాడు. తొలి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్ను దెబ్బ కొట్టిన ఈ స్పీడ్స్టర్ మరోసారి ఆతిథ్య జట్టుకు తన పేస్ పవర్ చూపించాడు.