Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. జట్టుకు శుభారంభం ఇస్తుందనుకుంటే ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌటయ్యింది.
BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్లో సందడి చేశారు.
Pratika Rawal : మహిళల టీ20 ప్రపంచకప్లో నిరాశపరిచిన భారత జట్టు లార్డ్స్(Lords)లో చారిత్రాత్మక టెస్టుకు సిద్ధమవుతోంది. మిడిలార్డర్ బ్యాటర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో ఏకైక టెస్టుకు దూరమైంది.
Test Debut : భారత పురుషుల క్రికెట్ జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ(Sourav Ganguly), 'ది వాల్'గా పేరొందిన రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)లు టెస్టుల్లో అరంగేట్రం చేసి ముప్ఫయేళ్లు అవుతోంది.
Kane Williamson : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.ఫ్యాబ్-4లో ఒకడిగా పేరొందిన విలియమ్సన్ ఉన్నట్టుండి తన సుదీర్ఘ కెరీర్ను ముగిస్తున్నానని ప్రక�
England XII : మూడు టెస్టుల సిరీస్కు సన్నద్ధమైన ఇంగ్లండ్ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్ స్టేడియంలో జూన్ 4 గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్టుకోసం ఓపెనర్గా ఎమిలియో గే (Emilio Gay) ఎంపికయ్యాడు.
ENG Vs IND: 10 ఓవర్లకే బంతి ఆకారం మారింది. దాని ప్లేస్లో అంతే రూపుమారిన బంతిని ఇవ్వాలి. కానీ 35 ఓవర్లు వాడిన బంతిని ఇచ్చారు. లార్డ్స్ టెస్టులో ఈ ఘటన జరిగింది. దీనిపై ఐసీసీకి టీమిండియా ఫిర్యాదు చేసింది.
Team India : లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన భారత జట్టుకు మరో షాకింగ్ న్యూస్. మాంచెస్టర్లో విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న టీమిండియా మ్యాచ్ విన్నర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సేవల్ని కోల్పోనుంది. బర్మింగ్హోమ్
Lords Test : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఒకటైన మూడో టెస్టులో భారత్, ఇంగ్లండ్లు 'నువ్వానేనా' అన్నట్లు తలపడగా.. చివరకు ఆతిథ్య జట్టునే అదృష్టం వరించింది. మరీ ముఖ్యంగా ఐదో రోజు ఆట హైలెట్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ట
ECB : మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్లో జరుగబోయే మ్యాచ్కోసం స్పిన్ అస్త్రాన్ని స్క్వాడ్లో చేర్చుకుంది ఇంగ్లండ్. ఎడమచేతి వేలికి గాయం కారణంగా షోయబ్ బషీర్ సిరీస్ నుంచి నిష్క్రమించడంతో.. లెఫ్ట్ ఆర్మ్ స్పి�
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. దాదాపు ఓటమి అంచున ఉన్నది. అయిదో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఇండియా గెలవాలంటే ఇంకా 81 రన్స్ చే