శుకుడు పరీక్షిత్తుతో.. పాండవేయా! దాయాదులైన దానవుల వలన తన తనయులు ఆఖండా (ఇంద్రా)దులకు కలిగిన దుర్గతిని తలచి దేవమాత అదితి అనాథ వలె అలమటిస్తోంది. ఒకరోజు కశ్యపుడు వేడుకలు లేక వెలవెల పోతున్న తన ఇల్లాలు అదితి ఆశ్�
‘శ్రీ కైవల్య పదంబుఁజేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవోద్రేకస్తంభకు..’ పోతన భాగవతం ప్రథమ స్కంధం- ప్రార్థనా రూపమైన ఆరుదళాల ఈ ప్రారంభ పద్యపద్మంలోని నాల్గవ దళం అష్టమ స్కంధ
వివిధ కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి ఫాల్గుణం పూర్తయ్యే వరకు ఉన్న సమయాన�
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! సర్వజగత్తుకూ జననీజనకులు, ఆదిదంపతులు శ్రీ లక్ష్మీనారాయణుల దివ్య అనురాగ భరిత దాంపత్య ధర్మం కనుమరుగు కాకుండా ఇలలో కలకాలం వర్ధిల్లాలని... ప్రకృతి పురుషుల పెల్లుబికిన ప్రేమధారను జ
సంగారెడ్డి శివారులోని వైకుంఠ పుర దివ్య క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం 3గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంట
వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘మ�
మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశిర మాసంలో ధనూ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు.
కరిని కాపాడాలనే కడు ఉత్సుకత, ఉత్సాహంతో వడివడిగా పడి పోతున్న హరి వెంట పరుగిడుతున్న హరిణి పైటకొంగు మాత్రం ప్రియుని చేతిలో చిక్కువడే ఉంది. ‘ఎక్కడికి స్వామీ!’ అని ఆ జగజ్జనని మిక్కిలి మక్కువపడి పనిగట్టుకు పి�
కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరదృతువులో నిర్మల ఆకాశంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, అర్చన, దాన, జప, స్నాన, అభిషేకాదులు విశేష ఫలితాన్నిస్తాయి. కార్తిక వ్ర�
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరి వాస్తవానికి జనన మరణాలు లేనివాడు. అయినా పరమాత్మ అనేక అవతారాలు ధరించినట్టు మనందరికీ తెలిసిన విషయమే. పరమాత్మ అవతారాల ఆంతర్యాన్ని ‘అజాయమానో బహుధా విజాయతే’ అనే సూక్తి
భగవంతుడు ఎప్పుడూ దయామయుడే. భక్తులపై ఆయనకు ప్రేమ మాత్రమే ఉంటుంది. భక్తులు తప్పులు చేసినా పెద్దమనసుతో అనుగ్రహిస్తాడే కానీ, ఆగ్రహించడు. కానీ, భక్తులే తమ కోరికలు నెరవేరలేదని అప్పుడప్పుడు భగవంతుని తూలనాడుతూ
ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణు దేవుని ద�
భక్తి దర్శనానికి- సూత్రాలకు, ప్రవర్తకుడు పరమాచార్యుడైన దేవర్షి నారదుడు తన ప్రియశిష్యుడు, భక్తుడు అయిన దైత్యర్షి ప్రహ్లాదుని చరిత్రకు ప్రవక్త కావడం ప్రశస్తమైన విషయం. ప్రహ్లాదుని భక్తి నిష్కామం. అందులో క�