వేద పురాణేతిహాసాల పుట్టిల్లు భారతదేశం. ఈ దేశంలో జన్మించిన ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిన వేద పురాణేతిహాసాలలోని కథలను, జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు.
హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది.
కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన రుషులు ఎంతో శోధించారు. కాలాన్ని గణించి.. కాలానుగుణంగా రుతువులుగా వి�
అనంత ఫలాన్ని ఇచ్చే పుణ్యప్రదాయిని తొలి ఏకాదశి. ఈ పర్వదినం ఉపవాస ప్రధాన పండుగ. దశమి నాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలు, ద్వాదశి రాత్రి ఉపవాసం చేయాలి. ఇలా త్రిరాత్ర ఉపవాస వ్రతం ఆచరించే విధానం ఉంది.
ఏకాదశి తిథి పావనమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తుంటాయి. దేనికదే ప్రత్యేకమైనది. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. పద్మ పురాణం 14వ అధ్యాయంలోని ‘క్రియా సాగర సారం’ ఏకాదశి మాహాత్మ�
‘విష్ణు స్వరూపుడైన శివుడికి, శివ స్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుడి హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు...’ అని ఈ ప్రసిద్ధమైన శ్లోకం భావం.ఉన్నది ఒకటే పరతత్వం. కనిపించేవి మాత్రం రెండు రూపాలు. శివ భక్తు
పరమాత్మ ఆదిమధ్యాంత రహితుడు. కాలం అనంతం. అనాది మాత్రమే అంతం కాగలుగుతుంది. కాబట్టి ఆదిమధ్యాంత రహితమైన కాలానికి, పరమాత్మకు అభేదం. పరమాత్మ సర్వవ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పయనం అవసరం లేదు. కాబట్టి ని
అమ్మ రంగు పసుపు అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు అమ్మ వెలసిన కొలను పసుపు పవిత్రతకు మారుపేరైన పసుపు.. లౌకికంగా రోగ నివారిణి. ఆ పసుపు కొమ్ములో కొలువై ఉండే బగలాముఖి కొలిచిన వారికి కొంగు బంగారం. నమ్మిన భక్తులను అ�
‘దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు’.. విశ్వగర్భుడు విష్ణువు అర్భక (శిశు) రూపంలో గర్భస్థుడై ఆవిర్భవించే ప్రతి సందర్భంలో హిరణ్యగర్భునికి (బ్రహ్మదేవునికి) ఆయనను స్తోత్రం చేయడం అభ్యాసం- ఆనవాయితీ.
‘ఇదం శరీరం మధు’- అనే శ్రుతి-వేద వాక్యాన్ని బట్టి గృహ, ధన, పుత్ర, మిత్ర, కళత్ర- సతి ఇత్యాదుల కంటే మధువు- తేనె వలె అతిప్రియమైనదగుట చేత, ఇతర జంతు తతి- సముదాయం కంటే శ్రేష్ఠమైన గతి- మోక్షాన్ని కలిగించేది కనుక మానవ దే�