‘భక్తియోగో నిరుపద్రవః, భక్తియోగాన్ముక్తిః’ అంటుంది త్రిపాద్విభూతి మహా నారాయణ ఉపనిషత్తు. అంటే ‘భక్తి యోగం నిరపాయకరమైనది. దీనితో ముక్తి లభిస్తుంది’ అని భావం. ఈ ఉపనిషత్ వాక్యానికి కింద పేర్కొన్న కథ భాష్య�
‘అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. హయగ్రీవ అవతారంలో శ్రీమహావిష్ణువు వేదాలను ఉద�
కాలింగ్ బెల్
గాయత్రీ మంత్రం చదువుతుంది
లేదా, వీధి తలుపు
ఆంజనేయ దండకం అందుకుంటుంది
నీ సకల చరాచర స్వప్నాలనూ, కోరికలనూ
విడిచిపెట్టి-
విష్ణుమూర్తిలా వెళ్లి
గబుక్కున తలుపులు తెరుస్తావ్,
అంతవరకే నీకు తె�
వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఎనిమిది వందల ఏండ్ల సాహిత్యం ప్రాచీన సాహిత్యం, మిగిలిన రెండు వందల ఏండ్ల సాహిత్యం ఆధునిక సాహిత్యం. ప్రాచీన సాహిత్యంపై సంస్కృత ప్రభావం, ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం బాగా కని
వేద పురాణేతిహాసాల పుట్టిల్లు భారతదేశం. ఈ దేశంలో జన్మించిన ప్రతి మనిషీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిన వేద పురాణేతిహాసాలలోని కథలను, జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు.
హిందువుల వేడుకలు, సంస్కారాలు, పూజలు, శుభ సందర్భాల్లో శంఖాన్ని పూరించడం అనాదిగా కొనసాగుతున్నది. దీనివల్ల దేవుడి ఆశీస్సులు అందుతాయని విశ్వసిస్తారు. శ్రీమహావిష్ణువు చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటుంది.
కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన రుషులు ఎంతో శోధించారు. కాలాన్ని గణించి.. కాలానుగుణంగా రుతువులుగా వి�
అనంత ఫలాన్ని ఇచ్చే పుణ్యప్రదాయిని తొలి ఏకాదశి. ఈ పర్వదినం ఉపవాస ప్రధాన పండుగ. దశమి నాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలు, ద్వాదశి రాత్రి ఉపవాసం చేయాలి. ఇలా త్రిరాత్ర ఉపవాస వ్రతం ఆచరించే విధానం ఉంది.
ఏకాదశి తిథి పావనమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తుంటాయి. దేనికదే ప్రత్యేకమైనది. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. పద్మ పురాణం 14వ అధ్యాయంలోని ‘క్రియా సాగర సారం’ ఏకాదశి మాహాత్మ�
‘విష్ణు స్వరూపుడైన శివుడికి, శివ స్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుడి హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు...’ అని ఈ ప్రసిద్ధమైన శ్లోకం భావం.ఉన్నది ఒకటే పరతత్వం. కనిపించేవి మాత్రం రెండు రూపాలు. శివ భక్తు
పరమాత్మ ఆదిమధ్యాంత రహితుడు. కాలం అనంతం. అనాది మాత్రమే అంతం కాగలుగుతుంది. కాబట్టి ఆదిమధ్యాంత రహితమైన కాలానికి, పరమాత్మకు అభేదం. పరమాత్మ సర్వవ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉన్నదానికి పయనం అవసరం లేదు. కాబట్టి ని
అమ్మ రంగు పసుపు అమ్మ కట్టుకున్న వస్త్రం పసుపు అమ్మ వెలసిన కొలను పసుపు పవిత్రతకు మారుపేరైన పసుపు.. లౌకికంగా రోగ నివారిణి. ఆ పసుపు కొమ్ములో కొలువై ఉండే బగలాముఖి కొలిచిన వారికి కొంగు బంగారం. నమ్మిన భక్తులను అ�