ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణ�
మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమపవిత్రమైన ఈ మాసం ఈనెల 16న ప్రారంభమైంది. సంక్రాంతికి నెలరోజుల ముందు సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోక
సోమ (చంద్ర) సూర్య వంశాలలో స్వనామ ధన్యులైన- ప్రసిద్ధులైన మహారాజవర్యుల ప్రాభవ- పరిపాలనా వైభవ గరిమను, పరమ భాగవతుల మహిమను విశదపరచే నవమ స్కంధానికి నమోవాకాలర్పిస్తూ, ఇక భాగవత కల్పతరువుకి మూల స్కంధము, కృష్ణమూలమూ
కైలాసంలో ఒకపెద్ద అంతర్జాతీయ సంస్థ ఉన్నది. దానికి ఒక కార్యనిర్వాహణ అధికారిని (సీఈవో) నియమించాల్సిన అవసరం వచ్చింది. నిర్ణయ కమిటీ ఉద్యోగార్థులను అందరినీ జల్లెడపట్టి వినాయకుడిని, కుమారస్వామిని అభ్యర్థులుగ
కాలానికి అందనివాడు. సృష్టికి ముందున్నవాడు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవుడిగా అవతరించాడు. తెల్లని రూపం వాడు, జ్ఞా�
విష్ణువు శయ్య ఆదిశేషుడు. వాహనం పక్షీంద్రుడు. ఈ రెండిటికీ ఆజన్మవైరం. జాతివైరం. కానీ, ఈ రెండు జాతులూ మానవాళికి సాయపడేవే! ఈ ఇద్దరి కథా మనకు ధర్మం బోధించేదే!
శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఈ మాసాన్ని శుభాలు, పండుగల మాసం అని అంటారు. ఈ నెలలో అన్ని రోజులూ శుభకరమే.. నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రత
Shravana Masam 2023 | ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుస
తెలుగు వారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదశి ఒకటి. ప్రతినెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు ఉన్నప్పటికీ, ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు. లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అకాల మ�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. రాజా! విశ్వరూపాన్ని ధరించిన వామనుడు ఒక పాదంతో భూమిని కొలిచాడు. మేను- దేహంతో మిన్నుని, బాహువులతో అన్ని దిక్కులను ఆక్రమించాడు. రెండోపాదం సత్యలోకం చేరిపోయింది. ఆ బృహద్రూపం పట్
శ్రీమహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైనది శ్రీకూర్మం. నేరుగా రాక్షస సంహారం చేయకపోయినా.. మానవలోకానికి అనంతమైన సందేశాన్ని కూర్మావతారం అందిస్తుంది.
మన పురాణాలు, ఇతిహాసాలు నరసింహస్వామి అవతారాన్ని పలు విధాలుగా కీర్తించాయి. వైదిక విజ్ఞాన కల్పవృక్షంగా పేరున్న శ్రీమద్భాగవతం దేవాది దేవుడైన శ్రీహరి దివ్యలీలలను మహోన్నతంగా వర్ణించింది.
శుకుడు పరీక్షిత్తుతో.. పాండవేయా! దాయాదులైన దానవుల వలన తన తనయులు ఆఖండా (ఇంద్రా)దులకు కలిగిన దుర్గతిని తలచి దేవమాత అదితి అనాథ వలె అలమటిస్తోంది. ఒకరోజు కశ్యపుడు వేడుకలు లేక వెలవెల పోతున్న తన ఇల్లాలు అదితి ఆశ్�