శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
దేవాలయాల్లో మూల విరాట్టు కొలువై ఉండే స్థానం గర్భాలయం. కాగా, గర్భాలయంలో ప్రధాన దైవాన్ని బట్టి ద్వారాలకు రెండువైపులా ద్వార పాలకులు ఉంటారు. విష్ణుమూర్తి, ఆయన అవతారాలైన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు కొలువై �
Telangana History | తుమ్మలగూడెం విష్ణుకుండి రాజ్య తొలి రాజధాని అనే ఆధారాలున్నాయి. ఇక రెండో ఆధారం, విష్ణుకుండి రాజులు శ్రీ పర్వత స్వామి భక్తులమని చెప్పుకొన్నారు. అంటే శ్రీశైల మల్లికార్జునుడి భక్తులైనా కావాలి లేదా శ్
మధువనంలో తేజోధ్రువం! ఎదురుగా కుదురుగా కూర్చొని ధ్రువ కుమారుని కథను వింటున్న విమలమతి విదురునితో మిత్రాసుతుడు మైత్రేయ మహర్షి ఇలా ముచ్చటించాడు- ‘దేవర్షి నారదునిచే మహామంత్ర ఉపదేశం పొంది, ఆయనకు ప్రణమిల్లి �
భారతీయుల నిత్య ఆరాధ్య దైవం విష్ణువు. ఎన్నో అవతారాలతో అర్చామూర్తిగా పూజలందుకుంటున్న మూర్తి విష్ణుమూర్తి. విష్ణువంటే ‘వ్యాపనశీలత కలిగినవాడు’. మన హృదయాలతో సహా ఈ సృష్టి అంతటా వ్యాపించినవాడు విష్ణువు. దశావ�