Prakash Raj | లోక్సభ ఎన్నికలు 2024 (Lok Sabha Elections 2024)లో భాగంగా కర్ణాటక రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ (Prakash Raj) బెంగళూరులోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
యూపీలోని ఇటావా లోక్సభ స్థానంలో భార్యాభర్తల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ రామ్ శంకర్ కతేరియా మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా బుధవారం ఇదే స్థానానికి రామ్ శంకర్ కతేరియా �
రాజ్యాధికారం కోసం బడుగులమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని బీసీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. బీసీల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపిం
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు గురువారం నామినేషన్ల జాతర సాగింది. ఈ ఒక్క రోజే 30 మంది అభ్యర్థులు 32 నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ�
మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఆర్సీప�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ వైస్చైర్మన్ నందారం నరసింహగౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపా�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిజామాబాద్ నియోజకవర్గానికి మొత్తం 42 మంది 90 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన గురువారం 28 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద�
పంజాబ్ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్సింగ్ లోక్సభ బరిలో నిలవనున్నారు. బటిండ లోక్సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి ఆరో రోజు 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు వేయగా, బీఆర్ఎస�
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని, అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పో
బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపిం
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగప�
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్, నల్లగొండ