లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి అసెంబ్లీ వారీ సమీక్షలు సాగిస్తున్న బీఆర్ఎస్, ఆ తర్వాత మరొక సమీక్ష కూడా నిర్వహించటం అవసరం. అది, వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారీ ప్రజలతో ప్రత్యక్ష సమీక్షలు.
యూపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే 16 మంది అభ్యర్థుల మొదటి జాబితాను సమాజ్వాది పార్టీ మంగళవారం ప్రకటించింది. మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్.. మైన్పురి నుంచి పోటీచ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగా�
రాజకీయ పార్టీలకు విరాళాలకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది.