తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తిన గులాబీ జెండా తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను నిలదీయాలని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పి ఐదునెలలు గ
దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆయన ఆఫ్రికన
నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్
ఈనెల 13న తెలంగాణ, ఏపీల్లో ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వెయ్యి అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో స్థిరపడిన వారు సొంతూరికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో ఆర్టీసీ అదనపు సర్వీస�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ‘ఇంటి నుంచే ఓటు’ (ఓట్ ఫ్రం హోం) సదుపాయం అందుబాటులోకి రానున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకునిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 3 నుంచి 6 వరకు హోమ్ ఓటింగ్ న
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సు యాత్ర గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపింది. కేసీఆర్ నేరుగా కార్యరంగంలో దిగడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వరంగల్, మహబ
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృ ద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతుండడం.. పోలింగ్ శాతం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్�
లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డాక్టర్ సుధీర్ కుమార్ను గెలి పించేందుకు న్యాయవాదులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.21.57 కోట్ల న�
Elections | రండి.. ఓటేయండి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్లు గెల్చుకోండి.. అంటున్నారు మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికల అధికారులు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ మేరకు నజరానాలు ప్రకటించారు. టీవీలు, ఫ్రిజ్ల
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరిగిపోతున్నదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి స్పందన లభిస్తున్నదని, తప్పకుండా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వ�
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం ఇప్పటివరకు 17,88,392 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ప్రకారం 8,758 మంది అదనంగా చేరారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్య వంశీ కోరారు.