తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సో�
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉపఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చే ప్రతిపాదనకే సర్కారు మొగ్గుచూపింది. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లేదని అభిప్రాయపడినట్టు తెలిసింది.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరుతో గ్రామాల్లో కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని మన సత్తాను చాటాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ హవానే కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఇదే తే లింది. దీంతో ఎలక్షన్లు పెట్టాలంటే వణుకుతున్న రా ష్ట్ర ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో జనగామ ఎన్నికల.
ఈ మధ్య మన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోట తెలంగాణలో ‘కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తాం’ అనే మాట తరచుగా వినిపిస్తున్నది. స్థానిక ఎన్నికల వేడికి అందరూ ఇదే పల్లవి పాడుతున్నారు. వినడానికి ఎంతో ఉన్న�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే హవా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమా�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం pacs చైర్మన్, సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. ఆదిశగా పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేస్తున�
‘త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ సిద్ధమవుతుంది’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు �
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపిం�