రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం pacs చైర్మన్, సహకార సంఘాల ఫోరం జిల్లా చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. ఆదిశగా పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేస్తున�
‘త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుంది.. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ సిద్ధమవుతుంది’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు �
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపిం�
సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చ�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, స్థానిక నాయకత్వానికి పార్టీ ను�
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని, 20 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ఎక్కడి
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గులాబీజెండా ఎగురవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధ్దిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపున
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందర�
Panchayat Elections | ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాలు, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్ర�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపా లెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తేవడంపై బీసీ మేధావులతో రాష్ట్ర బీసీ కమిషన్ శనివారం చర్చలు జరిపింది. రాష్ట్ర క్యాబినెట్ తేవాలన్న ఆర్డినెన్స్పై వారు చర్చిం�