స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారనున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్
1995 తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నాటి ప్రభుత్వాలు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేశాయి. అయితే, ఆ నిబంధనను రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించడం సరికాదు
Local Elections | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఎం సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ వెల్లడించారు.
‘రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఓట్లెయ్యరనే కాంగ్రస్ సర్కార్ నాటకం ఆడుతున�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను ఇవ్వడం కాదు, అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Local Body Elections | స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో 9న�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అర్వపల్లి మండల కార్యదర్శి జీడి సుందర్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుబులు పట్టుకున్నది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం,
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. గణపతి పండుగ నేపథ్యంలో ఊర్లలో రాజకీయాలు ఊపందుకున్నాయి.. ఆశావహులంతా జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పోటాపోటీగా వినాయక చందాలు, విగ్రహాలు ఏర్
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెలలో స్థానిక పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది. శనివారం శాసనసభ, �
కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అసాధ్యమని ప్రభుత్వం నడిపే ప్రతి ఒక్కరికీ తెలుసు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాని ప్రమేయం లేకుండా పార్లమెంటులో బిల్లుకు ఆమో�
ఉమ్మడి జిల్లాలో పక్షం రోజులుగా రైతులు ఇండ్లు, పొలం పనులు వదిలి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మం త్రులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కావాలి తప్పితే రాజకీ�