సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చ�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, స్థానిక నాయకత్వానికి పార్టీ ను�
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని, 20 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ఎక్కడి
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గులాబీజెండా ఎగురవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధ్దిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపున
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందర�
Panchayat Elections | ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాలు, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్ర�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపా లెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తేవడంపై బీసీ మేధావులతో రాష్ట్ర బీసీ కమిషన్ శనివారం చర్చలు జరిపింది. రాష్ట్ర క్యాబినెట్ తేవాలన్న ఆర్డినెన్స్పై వారు చర్చిం�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 36 గుర్తులను ఎంపిచేసింది. వీటిలో పచ్చిమిరపకాయ, ఫుట్బాల్, జావెలిన్ త్రో, ఏసీ, ఫ్రిజ్, రోలు, రోకలి, పనసపండు, యాపిల్ వంటి గుర్తులు ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీ రిజర్వేషన్ల పేరిట మరోసారి మోసానికి కాంగ్రెస్ తెరతీసిందని, బీసీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తేవాలని ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అయి తే ఇప్పటికే రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోస�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంగాధర మండలం బూరుగుపల్లి లో శనివారం గంగాధర మండల స్థాయి బీఆర్ఎ
రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలువగా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుందని.. అందులో భాగంగానే రైతుభరోసాకు మూడు విడుతలు రాంరాం పాడారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�