గడువు ముగిసిపోయి నిరాదరణకు గురవుతున్న గ్రామపంచాయతీలకు నూతన పాలక వ్యవస్థలు ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. మరో మూడు నెలల్లోపు ఎన్నికల తతంగం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను 90 రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన తరుణంలో జరుగబోయే పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు ఏమిటనే అంశంపై చర్చ జరుగుతున్నది
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల క�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం �
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లకు ఎగనామం పెడతారనే ఆంద�
Local Body Elections | స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు చెప్పనున్నది.
Local Body Elections : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు�
Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్ర�
Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ గ్రామంలో జరిగ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న వ్యతిరేక పవనాలతోనే స్థ్ధానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం దేవరుప్పుల మండలం సింగరా
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల భయం పట్టుకుంది. కుటుం బ సభ్యులు, బంధువులకు దగ్గరుండి మంజూరు చే యించుకున్న నేతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మా ర్చుకుంటున్నారు. ఇంద�