స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మొదట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని దళితవాడలో వాసులు సూచించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ ఓట్లు దక్కించుకొని ప్రజలను మోసం చేసిం�
గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సం ఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార�
ఓట్ల కోసం తమను ప్రలోభాలకు గురిచేయొద్దంటూ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులకు రెండు గ్రామాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సంస్థల ఎన్నికల్లో తమకు మాదిగలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీ�
బీసీ రిజర్వేషన్ల ఉత్కంఠ మధ్య స్థానిక ఎన్నికల సమరం షురూ కాబోతున్నది. రెండు విడుతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, వార్డుల ఎన్నికలకు రంగం సిద్ధమతున్నది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్ర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచే యాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు�
ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరి�
ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏఐసీసీ జాతీయ నాయకులతో కలిసి ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం కల్వకుర
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చూపాలని, కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అందుకోసం స్థానికంగా బలంగా ఉన్
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం కృష్ణ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ‘�
స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా సమస్యను తెచ్చిపె�
స్థానిక సంస్థల ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర�