పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి 19 నెలలు కావస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది.
KTR | గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటలో ఏర్పాటుచేసిన మార్కెట్
Local body Elections | నీళ్లు నిధులు నియామకాలపై ఉద్యమించి.. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. 420దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిల�
స్థాని క ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబా�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి మొగిలయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో పార్టీ ముఖ్య కార్
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సూచించారు. అంబర్పేట్ గ్రామంలో జగిత్యాల అర్బన్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, రిజర్వేషన్ ఏది వచ్చినా ప్రతి పల్లెలో గులాబీ జెండా ఎగరాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్రెడ్డి పార్టీ శ్ర
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై న్యాయ సలహా ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కేంద్ర హోంశాఖను కోరారు. ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ రాజ్భవన్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వే�
‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అబద్ధ్దాలు ఆడండి’ అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో భూత్పూర్ మండ�