రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వే�
‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అబద్ధ్దాలు ఆడండి’ అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో భూత్పూర్ మండ�
BC Reservations | స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరి�
కాంగ్రెస్ పనైపోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు లేకనే చేరికల పర్వానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. సదాశివపల్లిలోని ఓ ఫంక్షన్హాల్ల
BC Reservations Bill | స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంపిన బిల్లులను కేంద్రం తీర స్కరించినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లపై ఉన్న 50శాతం సీలింగ్ కొర్రీలతో బిల్లు
R Krishnaiah | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్తో భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3న రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహి�
స్థానిక సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం బలోపేతం చేసింది. పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలను సవరించి నేటి సమాజానికి అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా రూపొందించింది. రిజర్వేషన్ అమలులోనూ ఏర్పడిన సందిగ్ధతకు చెక్ �
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో శుక్రవా�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపు జనాభా లెకల్లో స్పష్టత లేదని, కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రా�
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్ని కలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని క్లస్టర్ ఇన్చార్జి నాయకులు గద్దల నరసింహారావు, పెద్ది రాజు రెడ్డి కొమ్మురాజు, ముస్త్యాల దయాకర్, మజీద్, రెహమాన్ అన్నారు.