కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని, బడ్జెట్లో రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో శనివారం ఏర�
తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) సిబ్బంది ఆకస్మికంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) రికార్డుల
రామగుండం కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా కార్యాలయంలో సమర్పిస్తే పరిశీలిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు ఇచ్చారు. సోమవా
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో మండల దళిత సంఘం శనివారం నిరసన తెలిపింది.
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నిచ్చెన మెట్ల కులస్వామ్యంలో రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ జాబితాలోని బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల కులాలకు శాపంగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధి
చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర �
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థాన�
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం.. విచారణను అక్టోరర్ 8కి వాయిదా వేయడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటుచేసుకుంది. అసలు ఎన్నిక�
ఆరు నూరైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హంగామాకు తాజా పరిణామాలు ఆశనిపాతంలా మారనున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయని రాజకీయ, న్యాయ విశ్లేషకులు అ�
MLA Rajagopal Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి బహిరంగ
ప్రమాదాలకు , అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ సూచించారు. రామగు�
ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�