ప్రమాదాలకు , అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ సూచించారు. రామగు�
ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�
‘ఆర్డినెన్స్' అంటేనే తాత్కాలికం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, కేంద్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకుండా ఇతర సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయవలసి వచ్చినప్పుడు ఆర్డినె�
పారిశుధ్య నిర్వహణతోపాటు పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ (ఏసీ) శ్రీజతో కలిసి కలెక్టర
రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ యం త్రాంగం ఎన్నికల జీవోకు ముమ్మర కసరత్తు చేస్తున్నది.
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని దేశంలోని పాలకులు గప్పాలు కొడుతుంటారు. కానీ, ఆచరణకు వచ్చేసరికి వారి మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి.
రామగుండం కార్పొరేషన్ లో ఈనెల 2 నుంచి చేపట్టబోయే వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధి�
ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎ�
రామగుండం నగర పాలక సంస్థలో ఏలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఉండదు.. ఒకవేళ ఏమైనా లోపాలు తలెత్తితే నా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.. అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్
Rammohan Reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) సత్తా చాటాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి(Chittem Rammohan Reddy )పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావే