హాజీపూర్ : ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని స్వయాన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగానికి బుద్దిపల్లి గ్రామ పంచాయతీ స్పందించింది. పంచాయతీ పా
ఖానాపూర్ టౌన్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాలాభిషేకం చేశారు. గురువారం పట్టణం�
స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ దేశంలో ఎక్కడాలేని విధంగా నూతన వ్యవస్థ నిధులు, విధులు అధికారాలిచ్చిన సర్కారు సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగా�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి క�
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనం, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల అవసరాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రూ.273 కోట్లు విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.232 కోట్లు, మండల పరిషత్లకు రూ.27 కోట్లు, జెడ్పీలకు �