BRS Party | ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామన�
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించిం�
బెంగళూర్ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర పాలక సంస్ధల ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడవుతున్న ఫలితాలు కాషాయ పార్టీకి ని
ప్రచారం: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్తులకు కేటాయించిన నిధులు ‘లోకల్ బాడీ ఫండ్స్పై ఫ్రీజింగ్’ అంటూ సోమవారం ఓ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఫండ్స్ ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయిందని కథనంలో పేర�
23 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఓటర్లు 9,802 l 10న పోలింగ్ l 14న కౌంటింగ్ హైదరాబాద్, నవంబరు 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల తుదిఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రాష్ట్రంలో
అమరావతి : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగి
హాజీపూర్ : ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని స్వయాన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగానికి బుద్దిపల్లి గ్రామ పంచాయతీ స్పందించింది. పంచాయతీ పా
ఖానాపూర్ టౌన్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాలాభిషేకం చేశారు. గురువారం పట్టణం�
స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ దేశంలో ఎక్కడాలేని విధంగా నూతన వ్యవస్థ నిధులు, విధులు అధికారాలిచ్చిన సర్కారు సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగా�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి క�
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనం, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల అవసరాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రూ.273 కోట్లు విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.232 కోట్లు, మండల పరిషత్లకు రూ.27 కోట్లు, జెడ్పీలకు �