మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనం, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల అవసరాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా రూ.273 కోట్లు విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.232 కోట్లు, మండల పరిషత్లకు రూ.27 కోట్లు, జెడ్పీలకు �