రామగుండం కార్పొరేషన్ లో ఈనెల 2 నుంచి చేపట్టబోయే వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధి�
ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎ�
రామగుండం నగర పాలక సంస్థలో ఏలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఉండదు.. ఒకవేళ ఏమైనా లోపాలు తలెత్తితే నా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.. అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్
Rammohan Reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) సత్తా చాటాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి(Chittem Rammohan Reddy )పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావే
స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం.. బీఆర్ఎస్ విజయమని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నార�
Visaka MLC Election | ఉమ్మడి విశాఖ జిల్లాలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ధీమాను వ్యక్తం చేశారు.
Harish Rao | సర్పంచులు(Sarpanchs), ఎంపీటీసీల హయాంలోనే సాగు నీటి కల సాకారమైంది. చరిత్రలో నిలిచే ఎన్నో పనులు చేసిన ఘనత మీకే దక్కుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
BC Janasabha | స్థానిక సంస్థల్లో(Local bodies) 42 శాతం రిజర్వేషన్లు(Reservations) అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీసీ జనసభ (BC Janasabha)రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు పైసా నిధులు విదల్చలేదు. దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. కనీసం పారిశుద్ధ్య సిబ్బందికి
R Krishnaiah | ప్రభుత్వం బీసీ రిజర్వేన్లు (BC Reservations) పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.