యదార్థభావం వ్యథార్థ రూపంలో బయటపడితే అది ఫణి మాధవి కవిత్వం. రామాయణ మహా కావ్య సృజన కూడా శోకం నుంచే శ్లోకమై, కథనమై, కవిత్వమై, ఇతిహాసమై, చారిత్రక ప్రమాణమై, భారతీయ జీవన వేదమై భాసించింది.
కాలింగ్ బెల్
గాయత్రీ మంత్రం చదువుతుంది
లేదా, వీధి తలుపు
ఆంజనేయ దండకం అందుకుంటుంది
నీ సకల చరాచర స్వప్నాలనూ, కోరికలనూ
విడిచిపెట్టి-
విష్ణుమూర్తిలా వెళ్లి
గబుక్కున తలుపులు తెరుస్తావ్,
అంతవరకే నీకు తె�
‘వద్దంటే వస్తున్నాయి సీతాకోక చిలుకలు, ఈ అర్ధరాత్రి పూట నా ఏకాంతంలోకి ఏ అలికిడీ లేకుండా. చేతుల మీద, చెంపల మీద, పెదవుల మీద మెత్తగా వాలుతున్నాయి. వస్తూ వస్తూ అడవులను తీసుకుని వస్తున్నాయా?
ఆధునిక గణితంలో భావన అనేది ఉండదు. సూత్ర రూపకల్పనలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పద్యాల్లో గణ ధర్మాలు గణితం అయితే మనోభావన లోక రీతులు, వేద పురాణేతిహాసాల కథలు మొదలైనవి.
జాతీయస్థాయిలో గత పద్నాలుగేండ్లుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతిని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ యేడు కూడా ఇవ్వాలని సోమేపల్లి కు