విద్యాబోధనను, సాహిత్య కృషిని సమానంగా నడిపిన ధన్యజీవి ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి. అసంఖ్యాకమైన విద్యార్థుల అభిమానం చూరగొనడమే కాకుండా సంస్కృతాంధ్రాంగ్ల సాహిత్యాల్లో అపారమైన కృషి చేసి పేరుప్రఖ్యాతులు పొం�
సాహిత్య ఉత్సవాలంటే (లిటరరీ ఫెస్టివల్స్) జాతీయ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో మేధో జీవులు పాలు పంచుకునే ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితమైనవిగా భావిస్తారు. కానీ, 2025, మార్చ్ 9న దేశంలో తొలిసారి హైదరాబాద్ల
నాకు గ్యావ తెలిపినప్పటి నుంచి
అవ్వ మబ్బుల్నే నిద్ర లేచేది
నిద్రబోయిన ఆకలిని లేపి
శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టేది
రాత్రి పూసుకున్న బాసన్లకు తానం పోసి
వాటిని భద్రంగా శిక్కంలో శెక్కేది...
సునిశిత విమర్శకు పేరున్న వంశీకృష్ణ వర్తమాన విమర్శ చుట్టూ వ్యాసాన్ని నడిపి సినిమా హీరోలకి మల్లే కవులకి ఇమేజి సమస్యలున్నాయేమో అని వాపోవడం (చెలిమె 20.01.25) ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా ఉంది.