నింగిపందిరై తెలంగాణ నేలను చూస్తుంది.
సేనులో సేద్యకాడు నిండు సందమామై మెరుస్తుండు.
అతడి సేతిలో పడ్డ అవని అంతా
పచ్చనిసీర ఆరేసినట్టు కనిపిస్తుంది.
ధరణిపై కాళేశ్వరం ఆకాశంలోని తెల్లని మేఘాల్లా.
సెరువు మత్త�
సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుగబడు ఈ నేల పూరించు వేన వేల ధిక్కార ధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల.. అమరుడేమాయెరా - అతని ఆశయమ్మేమయిపాయె - కనుకొలుకులలో రాలిపడు అగ్ని తప్త అశ్రు జలధారల మహోజ్వల పో
ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రాగానే, ఆన్లైన్లో ‘యూపీఎస్ కొండాపూర్' మొదటి ఆప్షన్ పెట్టుకుంటే.. తెలిసిన వాళ్లందరూ వద్దన్నారు. కారణాలు అడిగితే ఒక్కో మిత్రుడు ఒక్కో సమస్య గురించి చెప్పాడు. అందరి సారాంశం ఏమి
అవును, కథ చెప్పడం ఒక కళ. తాను కథ చెప్పి, పిల్లల చేత కథాకథనంగా చెప్పించడం మరొక గొప్ప కళ. తాను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఒకవైపు పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టి వ�
డాక్టర్ తండు కృష్ణకౌండిన్య రాసిన ‘నెరుసు’ విమర్శవ్యాసాల సంపుటిలో బహుజన దృక్ప థం, తెలంగాణ పోరాట అస్తిత్వం ప్రధానంగా కనిపిస్తాయి. బహుజన సాహిత్యానికి నెరుసు పూసి పదునుపెట్టిన మెరుపు వ్యాసాలు ఇందులో ఉన్న
మట్టి పరిమళాన్ని తన గుండెలనిండా శ్వాసిస్తాడాయన. ‘భూమి స్వప్నా’న్ని గాంచి, ‘దివిటీ’ పట్టుకొని ‘నాగేటిచాలల్ల’ తిరుగుతూ పరవశించి పాటలు పాడుకుంటాడు. సాకారం పొందిన తెలంగాణ అస్తిత్వాన్ని తన గుండెలనిండా నిం�