ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా
కొత్త సంవత్సరం నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మద్యం ప్రియులు దండిగా మద్యాన్ని కొనుగోలు చేసి తాగేశారు. డిసెంబర్ 31న ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.85 కోట్ల మద్యాన్ని విక్రయించ
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం అంగడి బజార్లోని చింతచెట్టు నుంచి కల్లు పారుతున్నది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఈ విచిత్రాన్ని జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.
Liquor | బీహార్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉన్నది. అయినా తరచుగా మందు లభిస్తూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని
ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీ�
ఈ సారి ఎన్నికల్లో నవంబర్ 29 నాటికి స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.290.24 కోట్లకు చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కన్నా 10.66 రెట్లు ఎక్కువని చెప్పారు.
మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుళ్ల
లిక్కర్ బాటిళ్లపై ‘ఆరోగ్య హెచ్చరికలు’ ముద్రించేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిగరెట్ ప్యాకెట్లపై ‘ఆరోగ్యానికి హానికరం’ అని స్టిక్కర్లు వేసిన