1960లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మద్యనిషేధం అమల్లో ఉన్న గుజరాత్లో తొలిసారిగా గిఫ్ట్ సిటీలో మద్యం విక్రయాలకు అక్కడి బీజేపీ సర్కారు అనుమతినిచ్చింది. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం వ�
Hyderabad | న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ
ములుగు జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ముందు శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత షాపు యజమాని నరేందర్రెడ్డి వీరంగం స్పష్టించారు. స్థానిక ఆటోనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత రైస్�
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.3కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని 88 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్టు చేశామని సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. అంతే �
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంచాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు.
ప్రభుత్వం తరఫున జరిగే అభివృద్ధి పనులు చూడటానికి ప్రభుత్వ శాఖలు, ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే, ప్రభుత్వాధికారులకు వినతి పత్రం ఇవ్వాలి. అంతే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల�
Monkey steals liquor from bike | పోలీస్ బైక్కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్ను ఒక కోతి చోరీ చేసింది. (Monkey steals liquor from bike) మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పుట్టిన రోజు వేడుకల్లో తెలంగాణ డిఫెన్స్ క్యాంటిన్కు చెందిన 32 మద్యం బాటిళ్లు సరఫరా చేసిన బ్యాంకెట్ హాల్ మేనేజర్పై సోమవారం ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 102 మద్యం షాపులకు 2023-25 సంవత్సరానికి నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ మున్నుపెన్నడూ లేని విధంగా పెద్ద సం
మ ద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తూ పట్టుబడిన ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిపై తొలిసారి పీడీయాక్టు కేసు నమోదు చేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.