పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాల ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరక�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఓ ఫామ్హౌజ్పై దాడిచేసి, విదేశీ మద్యం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం.. శంషాబాద్ శివారు ప్రాంతంలోని అమెన్యూ సంఘీ ఫార్మ్స్లో అక్రమంగా విదేశీ �
మనలో చాలామందికి కాఫీ అంటే మహాచెడ్డ ప్రేమ. ఇంకొంతమంది మాత్రం దీన్నో చెడ్డ పానీయంగా భావిస్తారు. కాఫీని ఓ (దుర్)వ్యసనంగా పరిగణిస్తారు. కానీ, ఇదంత నిజమైన విషయం కాదు.
తెలంగాణ నుంచి ప్రీమియం లిక్కర్ కర్ణాటకలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను కర్ణాటక ఎక్సైజ్ అధికారులు కోరారు. గురువారం జరిగిన ఇంటర్ స్టేట్ జూమ్ మీటింగ్లో కీలక నిర�
Tonique Liquor | టానిక్ లికర్ గ్రూప్స్పై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లో టానిక్ గ్రూప్కు 11 ప్రాంచైజీలు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నది.
గంజాయి, రేషన్ బియ్యం, మద్యంతో పాటు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. పోలీసు, ఎక్సైజ్ శాఖ చెక్పోస్టులు మూతపడడ�
కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31 అర్ధరాత్రి ఒంటిగంట వరకు పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, న్�
1960లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మద్యనిషేధం అమల్లో ఉన్న గుజరాత్లో తొలిసారిగా గిఫ్ట్ సిటీలో మద్యం విక్రయాలకు అక్కడి బీజేపీ సర్కారు అనుమతినిచ్చింది. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం వ�
Hyderabad | న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ
ములుగు జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ముందు శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత షాపు యజమాని నరేందర్రెడ్డి వీరంగం స్పష్టించారు. స్థానిక ఆటోనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత రైస్�
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�