ముద్దుగా పెంచుకున్న మనవడే ఆ ముసలమ్మకు మరణ శాసనం రాశాడు. జీవిత చరమాంకంలోనూ విశ్రాంతి తీసుకోకుండా, కొడుకు వద్దకు వెళ్లి ప్రశాంత జీవనం గడపకుండా.. మనవడిపైనే మమకారం చూపిస్తూ అతడినే తన వద్ద ఉంచుకొని కాలం వెళ్ల�
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు �
మెదక్ జిల్లాలో పాలు, టీ, కాఫీ రూపంలో రోజూ సుమారు 1200 లీటర్ల పాలు తాగుతుండగా.. మద్యం వాడకం మాత్రం దానికి రెట్టింపుగా ఉంది. పాలకు రెండు రేట్లు అధికంగా విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా అన్ని రకాల లిక్కర్ కలిపి ద
తెలంగాణ, కర్ణాటకలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నది. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించాలని చూస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖజానాను నింపుకొనేందుకు మద్యం ధరలు పెంచేందుకు సమాయత్తం అ�
మందుబాబులకు బిగ్ అలర్ట్. అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా. అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. విధులు మగించుకుని ఇంటికి వెళ్తూనో.. స్నేహితులతో సరదాగా మందు తాగుదామని అనుకుంటున్నారా.. అయితే జ�
మద్యం కొరతపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది. గత పదేండ్లలో ఎన్నడూలేనివిధంగా ఇప్పుడు ఒకేసారి పలు కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతున్నది. వ్యూహాత్మకంగా రాష్ట్రంలో కొన్ని రకాల
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నేడు ఉదయం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్లు మూసివేస్తూ ట్రై కమిషన�
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో భారీగా మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిపింది.
Telangana | ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతోపాటు సిబ్బంది నిబద్దతతో పని చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్ అన్నారు. తెలంగాణ అబ్కారీ భవన్లో శుక్రవారం తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ �
తెలంగాణలో బాగాపేరున్న ‘ముసలోడి క్వార్టర్' (ఓల్డ్ అడ్మిరల్ లిక్కర్) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హల్చల్ చేసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఎక్కడచూసినా అవే మందుసీసాలు దర్శనమిచ్చాయి. ఏపీలో విక్రయిస్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాల ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరక�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఓ ఫామ్హౌజ్పై దాడిచేసి, విదేశీ మద్యం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం.. శంషాబాద్ శివారు ప్రాంతంలోని అమెన్యూ సంఘీ ఫార్మ్స్లో అక్రమంగా విదేశీ �
మనలో చాలామందికి కాఫీ అంటే మహాచెడ్డ ప్రేమ. ఇంకొంతమంది మాత్రం దీన్నో చెడ్డ పానీయంగా భావిస్తారు. కాఫీని ఓ (దుర్)వ్యసనంగా పరిగణిస్తారు. కానీ, ఇదంత నిజమైన విషయం కాదు.