తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.3కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని 88 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్టు చేశామని సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. అంతే �
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంచాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు.
ప్రభుత్వం తరఫున జరిగే అభివృద్ధి పనులు చూడటానికి ప్రభుత్వ శాఖలు, ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే, ప్రభుత్వాధికారులకు వినతి పత్రం ఇవ్వాలి. అంతే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల�
Monkey steals liquor from bike | పోలీస్ బైక్కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్ను ఒక కోతి చోరీ చేసింది. (Monkey steals liquor from bike) మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పుట్టిన రోజు వేడుకల్లో తెలంగాణ డిఫెన్స్ క్యాంటిన్కు చెందిన 32 మద్యం బాటిళ్లు సరఫరా చేసిన బ్యాంకెట్ హాల్ మేనేజర్పై సోమవారం ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 102 మద్యం షాపులకు 2023-25 సంవత్సరానికి నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ మున్నుపెన్నడూ లేని విధంగా పెద్ద సం
మ ద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తూ పట్టుబడిన ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిపై తొలిసారి పీడీయాక్టు కేసు నమోదు చేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న అక్రమ రవాణాదారులపై తెలంగాణ ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. అధికారులు పటిష్ట నిఘాతో రాష్ట్ర సరిహద్దుల్లోనే నకిలీ, కల్తీ మద్యం అక్రమ రవాణ
Liquor Bottles | మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో (Delhi Metro) శుభవార్త చెప్పింది. రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం (Sealed Liquor Bottles) తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట