విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న అక్రమ రవాణాదారులపై తెలంగాణ ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. అధికారులు పటిష్ట నిఘాతో రాష్ట్ర సరిహద్దుల్లోనే నకిలీ, కల్తీ మద్యం అక్రమ రవాణ
Liquor Bottles | మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో (Delhi Metro) శుభవార్త చెప్పింది. రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం (Sealed Liquor Bottles) తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట
మందు బాబులకు మరో హెచ్చరిక. మద్యం తాగితే లివర్ చెడిపోతుందని మాత్రమే ఇన్నాళ్లూ అనుకొనేవాళ్లకు నిజంగా ఈ వార్త షాకింగే. మద్యం తాగేవారికి ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చా�
హర్యానా రాష్ట్రం గురుగావ్ నుంచి తక్కువ ధరకు మద్యాన్ని దిగుమతి చేసుకొని రాష్ట్రంలో ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్ముతున్న ముఠాను మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
liquor | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెర�
ఛత్తీస్గఢ్లో అక్రమ మద్యం అమ్మకాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్ నేత రాయ్పూర్ మేయర్ ఎయాజ్ దేబర్ సోదరుడు అన్వర్, ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా మద్యం సిండికేట్లో కీలకప్రాత పోషించ�
Telangana | తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ( Reduce prices)ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది. తమిళనాడు రాజధాని చెన�
క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్, �
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా
కొత్త సంవత్సరం నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మద్యం ప్రియులు దండిగా మద్యాన్ని కొనుగోలు చేసి తాగేశారు. డిసెంబర్ 31న ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.85 కోట్ల మద్యాన్ని విక్రయించ
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం అంగడి బజార్లోని చింతచెట్టు నుంచి కల్లు పారుతున్నది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఈ విచిత్రాన్ని జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.