మద్యంప్రియులకు శుభవార్త. ఎంత మద్యం సేవించినా హ్యాంగోవర్ రాకుండా నివారించే మాత్ర వచ్చేసింది. మిర్కిల్ అనే ఈ గోలి శరీరంలోని ఆల్కహాల్ను 70 శాతం వరకు విచ్ఛిన్నం చేస్తుంది
తన భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని తట్టుకోలేక భర్త..ఆమెపై బీర్బాటిల్తో దాడి చేశాడు. అనంతపురం జిల్లా పామిడి గ్రామానికి చెందిన బోయ ప్రకాశ్ 2013లో అదే గ్రామానికి చెందిన యువతి(24)ని ప్రేమ వివాహం చేసుకొని.
రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బ్రాండ్ల బీర్లపై ఒక్కో బాటిల్పై రూ.10 చొప్పున, దేశీయ మద్యంపై క్వార్టర్పై రూ.20, విదేశీ బ్రాండ్ల మద్యం రకాలకు క్వార్టర్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార�
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్�
ఓ వైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వాటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ చేతబడుతున్నారు. నెల రోజులుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు జోరందుకొన్నాయి.
మాదక ద్రవ్యాల గుట్టును తవ్వుతున్న పోలీసుల విచారణలో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వివిధ మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్న మత్తు పదార్థాలు యువత జీవితాన్ని చి�
మద్యం సేవించే వారిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. �