ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం, సీపీఐ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంఖ్యాబలం లేకున్న అద్భుతంగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. గ�
సుమారు 100 కోట్ల ఆస్తినష్టం ఉట్నూర్, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్లో ఉన్న మద్యం డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మద్యం డిపోలో ఉదయం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. వెంటన
No vaccine No liquor: నీలగిరి జిల్లాలో డబుల్ డోస్ తీసుకున్నవారు, సింగిల్ డోస్ తీసుకున్నవారు కలిపి మొత్తం 97 శాతానికి చేరారు. అయితే దాన్ని 100 శాతానికి పెంచడం మాత్రం
కరీంనగర్లో దారుణం | మద్యానికి బానిస అయిన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకానివనిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు
పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలో పాల్గొన్న 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో వెలుగుచూసింది. విధానమండలి సీట్ను ఆశిస్�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ (42) ఆదివారం రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తనను లిక్కర్ మాఫియా చంపేస్తుందేమోనని అంతకుముందు రోజు శనివారమే �
న్యూఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చినవారికి హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. భ�
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �
మద్యం స్వాధీనం | తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2లక్షలకుపైగా విలువైన మద్యాన్ని ఆదివారం కృష్ణా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద�