పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలో పాల్గొన్న 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో వెలుగుచూసింది. విధానమండలి సీట్ను ఆశిస్�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ (42) ఆదివారం రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తనను లిక్కర్ మాఫియా చంపేస్తుందేమోనని అంతకుముందు రోజు శనివారమే �
న్యూఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చినవారికి హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. భ�
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �
మద్యం స్వాధీనం | తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2లక్షలకుపైగా విలువైన మద్యాన్ని ఆదివారం కృష్ణా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద�